పోరంకి దక్షిణామూర్తి: కూర్పుల మధ్య తేడాలు

కొంత సమాచారం చేర్పు, వర్గాలు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
| name = పోరంకిరంకి దక్షిణామూర్తి
| residence =
| other_names =
పంక్తి 6:
| imagesize =160px
| caption =
| birth_name = పోరంకిరంకి దక్షిణామూర్తి
| birth_date = [[1935]] [[డిసెంబరు 24]]
| birth_place = {{flagicon|India}} [[ఆలమూరు (తూర్పుగోదావరిజిల్లా మండలం)|ఆలమూరు]] గ్రామం, [[తూర్పు గోదావరి]] జిల్లా, [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం
పంక్తి 36:
}}'''డా. పోరంకి దక్షిణామూర్తి'''<ref>{{cite book|last1=Kartik|first1=Chandra Dutt|title=Who's who of Indian Writers|date=1999|publisher=సాహిత్య అకాడెమీ|location=న్యూఢిల్లీ|isbn=81-260-0873-3|page=261|url=https://books.google.co.in/books?id=QA1V7sICaIwC&printsec=frontcover#v=onepage&q&f=false|accessdate=29 December 2014}}</ref> రచయిత, వ్యాసకర్త.
 
పోరంకి దక్షిణామూర్తి [[తూర్పు గోదావరి జిల్లా]] ఆలమూరులోఆరులో జన్మించాడు. తెలుగు అకాడమి ఉపసంచాలకుడిగా పనిచేసి 1993 లో పదవీ విరమణ చేశాడు.
 
ఆయన అనేక నవలలు, కథలు, కథానికలు, పరిశోధనా వ్యాసాలూ రాశాడు. ‘వెలుగూ వెన్నెలా గోదారీ’వెన్రీ’, ‘ముత్యాల పందిరి’పంది’, ‘రంగవల్లి’‘రంగల్లి’ అన్న నవలలను తీరాంధ్ర, తెలంగాణా, రాయలసీమ మాండలికాలలో రచించాడు.
 
తెలుగు కథానిక స్వరూప స్వభావాలపై సిద్ధాంత వ్యాసం రచించి డాక్టరేట్‌ ‌పట్టా పొందాడు.