భట్టిప్రోలు లిపి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (3), కూడ → కూడా , బడినది. → బడింది. (2), ఉన్నది. → ఉంద using AWB
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 12:
 
==లిపి==
[[బొమ్మ:Bhattiprolu script.png|right|thumb|250px| భట్టిప్రోలు లిపిలో ఐదవ శిలామంజూషికపైని తెలుగు శాసనములు (మధ్యవరుసలు మూతరాయిపై, చుట్టూవున్నది గిన్నెరాయిపై ) ]]
[[తెలుగు]] దక్షిణ భాషా కుటుంబములోని మూలద్రావిడము నుండి క్రీ. పూ. 5-4 శతాబ్దాలలోనే విడివడి ప్రత్యేక రూపురేఖలను సంతరించుకుందని పండితుల అభిప్రాయము. నేటి తెలుగు లిపికి 'మాతృక'గా పరిణామక్రమంలో మొదటిదిగా 'భట్టిప్రోలు లిపి' ని పేర్కొంటారు.<ref>The Bhattiprolu Inscriptions, G. Buhler, 1894, Epigraphica Indica, Vol.2</ref><ref>Buddhist Inscriptions of Andhradesa, Dr. B.S.L Hanumantha Rao, 1998, Ananda Buddha Vihara Trust, సికింద్రాబాద్</ref>
 
స్తూపంలో బుద్ధుని ధాతు అవశథష భాగాలను భద్రపరచారని భావించే శిలా మంజూషికల మీద ఈ లిపి వ్రాయబడింది. ఆ లిపి తెలుగు, ప్రాకృత లిపులకు ఆద్యమైనది కావచ్చును, <ref>Antiquity of Telugu language and script: http://www.hindu.com/2007/12/20/stories/2007122054820600.htm</ref>. భాషా పరిశోధకుల ఆభిప్రాయం ప్రకారం ఈ లిపి క్రీ.పూ.500 కాలంలో అభివృద్ధి అయింది. తరువాత దక్షిణాపధంలో క్రీ.పూ.300 నాటికి భట్టిప్రోలులో మనకు కనుపించే రూపం సంతరించుకొంది.<ref>[http://www.buddhavihara.in/ancient.htm Ananda Buddha Vihara]</ref><ref>[http://www.hindu.com/2007/03/19/stories/2007031911650400.htm The Hindu : Andhra Pradesh / Hyderabad News : Epigraphist extraordinaire]</ref>.
 
శాసనాలలో దక్షిణ మౌర్యలిపికి చెందిన 23 అక్షరాలున్నాయి. "గ, శ" అనే అక్షరాలు మౌర్యలిపి లాగానే ఉన్నాయి. "భ, ద" అనే అక్షరాలు నేటి తెలుగు వర్ణాలకు దగ్గరగా ఉన్నాయి. "ఘ, జ, మ, ల, ష" అనే ఐదు అక్షరాలు చాల వైపరీత్యంతో కన్పిస్తున్నాయి. "గ, మ" అనే వర్ణములు మౌర్యుల లిపి కన్నా ప్రాచీన రూపంగా ఉన్నాయి. [[అశోకుడు|అశోకుని]] శాసనాలలో కన్పించని "ళ" ఇక్కడ ఉంది. వీటిని బట్టి చూస్తే ఈ శాసనాలు ఆశోకుని శాసనాలకన్నా ప్రాచీనమైనవని భావించవచ్చు
పంక్తి 28:
* [[అమరావతి స్తూపం]]
 
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:తెలుగు భాష చరిత్ర]]
[[వర్గం:లిపులు]]
"https://te.wikipedia.org/wiki/భట్టిప్రోలు_లిపి" నుండి వెలికితీశారు