దుర్గాబాయి దేశ్ముఖ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగు: 2017 source edit |
K.Venkataramana (చర్చ | రచనలు) వికీకరణ |
||
పంక్తి 35:
}}
'''దుర్గాబాయి దేశ్ముఖ్''' ([[జూలై 15]], [[1909]] - [[మే 9]], [[1981]])
== జీవిత విశేషాలు ==
దుర్గాబాయి దేశ్ముఖ్ [[ఆంధ్ర ప్రదేశ్]]లో ఆమె [[రాజమండ్రి]], 1909 జూలై 15 న మద్య తరగతి కుటుంబంలో రామారావు, కృష్ణవేణమ్మ దంపతులకు జన్మించింది. ఈమె బాల్యం నుండి ప్రతిభాపాటవాలను కనబరుస్తూ పది సంవత్సరాల వయస్సులోనే హిందీలో పాండిత్యాన్ని సంపాదించి, హిందీ పాఠశాలను నెలకొల్పి అన్ని వయసులవారికీ విద్యాబోధన అందించింది. [[బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం|బెనారస్ విశ్వవిద్యాలయం]] నుండి మెట్రి క్యులేషన్, [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]] నుండి ఎం.ఏ (పొలిటికల్ సైన్స్), 1942లో ఎల్. ఎల్.బి పూర్తిచేసింది. న్యాయశాస్త్రం చదివిన తరువాత మద్రాసులో హైకోర్టు వద్ద సాధన ప్రారంభించింది.
== ఆమె స్ధాపించినవి ==▼
రెండు ఆసుపత్రులు, మూడు పాఠశాలలు, రెండు కాలేజీలు నేటికీ స్ర్తీ అభ్యున్నతి కోసం ఎన లేని కృషి చేస్తున్నాయి.ఆంధ్ర విశ్వవిద్యాలయం దుర్గాబాయికి 1971లో గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది.
▲== ఆమె స్ధాపించినవి ==
ఈమె ఆధ్వర్యంలో 1937లో [[చెన్నై]]<nowiki/>లో ఆంధ్ర మహిళా సభ స్థాపించబడింది. ఈమె 1941లో ఆంధ్ర మహిళ పత్రికను స్థాపించి, సంపాదకత్వ బాధ్యతలను నెరవేర్చింది.1958లో హైదరాబాదులో ఆంధ్ర మహిళా సభను స్థాపించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మహిళా వసతిగృహ ఏర్పాటుకై పాటుపడటమేగాక రాష్ట్రమంతటా ఎన్నో కళాశాలలు, వసతిగృహాలు, నర్సింగ్ హోమ్లు మరియు వృత్తి విద్యాకేంద్రాలు నెలకొల్పారు.
|