తాంతియా తోపే: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
'''తాంతియా తోపే''' ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ తోపే. ఇతను 1813 లో ఒక భట్టు రాజులు కుటుంబంలో జన్మించాడు. భారత దేశపు మొదటి స్వాతంత్ర్య సమరంగా పరిగణింపబడే 1857 [[సిపాయిల తిరుగుబాటు]]లో ఇతనికి ప్రముఖ పాత్ర ఉంది. నానసాహెబ్ కు సంరక్షకుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాన్‌పూర్‌ను ఆంగ్లేయుల నుండి హస్తగతం చెసుకున్న తర్వత ఝాన్‌సీ రాణి లక్ష్మీభాయితో చేతులు కలిపేరు.
 
[[వర్గం:1857 మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంలో పాల్గొన్న వ్యక్తులుయోధులు]]
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
[[వర్గం:సిపాయిల తిరుగుబాటు]]
[[వర్గం:1814 జననాలు]]
"https://te.wikipedia.org/wiki/తాంతియా_తోపే" నుండి వెలికితీశారు