చల్లా వంశీచంద్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 20:
==రాజకీయ జీవితం==
విద్యార్థి దశ నుండే రాజకీయాలపై ఆసక్తితో వంశీ చంద్ రెడ్డి రాజకీయాల్లో వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ లో చేరి అంచెలంచెలుగా ఎదిగాడు. వంశీచంద్ రెడ్డి 2005 – 2006 లో ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట కార్యదర్శిగా, 2006 – 2010 ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట అధ్యక్షుడిగా, 2012-14 లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాద్యతలు నిర్వహించాడు. 2014 లో అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై 78 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొంది, తొలిసారిగా అసెంబ్లీలో అడుగుపెట్టాడు. 2018 ఆగష్టులో
|