శ్రీ మదాంధ్ర మహాభారతం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Tpathanjali (చర్చ | రచనలు) చి →ఎఱ్ఱన: గ్రాంథికాన్ని తీసి గ్రామ్యాన్ని ట్యాగు: 2017 source edit |
Tpathanjali (చర్చ | రచనలు) చి →తెలుగులో ఆదికావ్యం: గ్రాంధికం ఇంకా మరియు అన్న పదాలు తీసేసి వాక్యాన్ని అర్ధవంతంగా మార్చాను. ట్యాగు: 2017 source edit |
||
పంక్తి 5:
==తెలుగులో ఆదికావ్యం==
[[File:Rajaraja Narendrudu statue.jpg|thumb|ఆంధ్రమహాభారతం రచించమని నన్నయను కోరిన [[రాజరాజ నరేంద్రుడు|రాజరాజ నరేంద్రుని]] (క్రీ.శ. 1019–1061) విగ్రహం (రాజమండ్రి రైల్వేస్టేషన్ వద్ద]]
తెలుగులో [[నన్నయ్య|నన్నయ]] ప్రారంభించిన మహాభారతమే ఆదికావ్యమా అనే విషయంపై అనేక సందిగ్ధాలున్నాయి.
ప్రాజ్ఞనన్నయ యుగం అధ్యాయాన్ని ముగిస్తూ, [[నన్నయ యుగం|నన్నయ యుగ]] రచనకు నాందిగా కాళ్ళకూరు నారాయణరావు ఇలా వ్రాశాడు <ref name="kallakuru">కాళ్ళకూరు వెంకటనారాయణరావు - '''ఆంధ్ర వాఙ్మయ చరిత్ర సంగ్రహము''' (1936) - [http://www.archive.org/details/andhrasahityacha025940mbp ఇంటర్నెట్ ఆర్చీవులో లభ్యం]</ref> - "సుప్రసిద్ధ వాఙ్మయమింకను గన్పడలేదు. '''చిక్కనిదానికై యంధకారములో తడవులాడుటకంటె, చెవులకింపుగా తెలుగు భారతమును "శ్రీవాణీ"యని మొదలు పెట్టి గోదావరీ తీర రాజమహేంద్రమున, రాజరాజు సన్నిధిని, పాడుచున్న ప్రసిద్ధాంధ్ర కావ్యకవి "నన్నియభట్టు"ను చూతముగాక రండు.'''" ([[నందంపూడి శాసనం]]లో 'నన్నియభట్టు' అని ఉంది).
|