శివలెంక శంభు ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు

- 2 వర్గాలు; + 2 వర్గాలు; ±వర్గం:ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులువర్గం:కృష్ణా జిల్లా పాత్రికేయులు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 24:
'''శివలెంక శంభు ప్రసాద్''' ([[1911]] - [[1972]]) ప్రముఖ పత్రికా [[సంపాదకులు]]<ref>{{cite news|title=ఆంధ్రపత్రిక-సంవత్సరాది సంచిక|url=https://archive.org/details/in.ernet.dli.2015.373686|accessdate=2 January 2015|agency=ఆంధ్రపత్రిక|publisher=ఆంధ్రపత్రిక|date=1960-1961}}</ref>.
 
వీరు [[కృష్ణా జిల్లా]] [[ఎలకుర్రు]]<nowiki/>లో జన్మించారు. వీరు జాతీయ కళాశాల, థియోసాఫికల్ హైస్కూలులో చదివి [[శాంతి నికేతన్శాంతినికేతన్]] లో పట్టభద్రులయ్యారు. వీరు [[కాశీనాథుని నాగేశ్వరరావు]] పంతులు గారి కుమార్తెను పెళ్ళాడి, అతని తర్వాత 1938 సంవత్సరంలో [[ఆంధ్ర పత్రిక]], [[భారతి]] పత్రికలకు సంపాదకులుగా 34 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా నిర్వహించి వృద్ధి చేశారు. [[తెలుగు]] పత్రికా రంగంలో ఎన్నో క్రొత్త రీతులను ప్రవేశపెట్టారు. వీరు [[ప్రెస్ ట్రస్టు ఆఫ్ ఇండియా]] డైరెక్టరుగా కొంతకాలం వ్యవహరించారు. పడక కుర్చీ భావాలు శీర్షికతో వ్యంగ్య వ్యాసాలు, తెలుగు వెలుగులు శీర్షికతో ప్రముఖులైన ఆంధ్రుల పరిచయాలు వీరి రచనలలో ఉత్తమమైనవి.
 
వీరు కొంతకాలం [[రాజ్యసభ]] సభ్యులుగాను, కొంతకాలం [[ఆంధ్రప్రదేశ్ శాసనమండలి అధ్యక్షులు|ఆంధ్రప్రదేశ్ శాసనమండలి]] సభ్యులుగాను ఉన్నారు..