దశావతారములు (1962 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
==సాంకేతికవర్గం==
==కథ==
శూన్యమయ జగత్తులో ఓంకారనాదం వినిపించడంతో మహావిష్ణువు బ్రహ్మను జగత్తును సృష్టించమని ఆదేశిస్తాడు.
 
బ్రహ్మ సూర్య, చంద్ర, నక్షత్రమండలాలను, భూగోళాన్ని, వాగ్దేవిని, సప్తఋషులను, సనకాదులను, దక్ష,నారదాది మునీంద్రులను సృజించి లోకపరిపాలనా భారాన్ని వారికి అప్పగిస్తాడు.
 
అధికార వ్యామోహితులైన దేవదానవులు పరస్పర ద్వేషంతో కక్ష సాధించుకుంటూ వుంటారు. దేవేంద్రుడు తరచుగా రాక్షసరాజు సోమకాసురునుండి తప్పించుకోవడానికి భృగుమహర్షి శరణుకోరి ఆశ్రమంలో తలదాల్చుకుంటాడు. అది తప్పు అని చెప్పి ఇంద్రుని భృగుపత్ని తృణీకరిస్తుంది. ఆమెకు నచ్చచెప్పడానికి యత్నించిన మహావిష్ణువును ఆమె నిర్లక్ష్యం చేస్తుంది. జీవన్ముక్తురాలవు కమ్మని మహావిష్ణువు ఆమెను శపిస్తాడు. భృగు మహర్షి సతీవియోగం భరించలేక మహావిష్ణువును శపిస్తాడు. ఆ భృగుమహర్షి శాపఫలితంగా దశావతారాలను ఆయన ధరిస్తాడు.
 
==పాటలు==