ఎన్.జి.రంగా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: మరియు → , (4), typos fixed: → (2), , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 14:
| death_cause =
| known = భారత స్వాతంత్ర్య సమరయోధుడు,
| occupation = లోక్ సభ సభ్యుడు మరియు, రైతు నాయకుడు
| title =
| salary =
పంక్తి 39:
[[ఫైలు:N.g.ranga.stamp.jpg|right|200px]]
 
'''ఆచార్య ఎన్.జి.రంగా''' గా ప్రసిద్ధుడైన '''గోగినేని రంగనాయకులు''' ([[నవంబరు 7]], [[1900]] - [[జూన్ 9]], [[1995]]) భారత స్వాతంత్ర్య సమరయోధుడు, పార్లమెంటు సభ్యుడు మరియు, రైతు నాయకుడు. రైతాంగ విధానాలకు మద్దతునిచ్చిన<!--He was an expounder of the peasant philosophy--> ఈయనను భారత రైతాంగ ఉద్యమపితగా భావిస్తారు.<ref>{{Cite web |url=http://rajyasabha.nic.in/photo/princets/p16.html |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2007-08-08 |archive-url=https://web.archive.org/web/20150402170944/http://rajyasabha.nic.in/photo/princets/p16.html |archive-date=2015-04-02 |url-status=dead }}</ref> రంగా, [[1900]], [[నవంబరు 7]] న [[గుంటూరు]] జిల్లా [[నిడుబ్రోలు]]లో గోగినేని నాగయ్య, అచ్చమాంబ దంపతులకుజన్మించాడు. నిడుబ్రోలులో ప్రాథమిక విద్యను ముగించుకొని, గుంటూరు [[ఆంధ్ర క్రైస్తవ కళాశాల|ఆంధ్రా క్రిష్టియన్ కళాశాల]] నుండి పట్టభద్రుడైనాడు. 1926 లో [[ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]] నుండి ఆర్ధిశాస్త్రములో బి.లిట్ పొంది [[భారతదేశం|భారతదేశాని]]కి తిరిగివచ్చిన తర్వాత [[మద్రాసు]] లోని [[పచ్చయప్ప కళాశాల]]లో ఆర్థిక శాస్త్ర ఆచార్యునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించాడు. ఇతడు [[హేతువాది]] . 1924లో భారతీదేవితో రంగా వివాహం జరిగింది.నిడుబ్రోలులో రామనీడు పేరుతో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసారు.1933వ సం.లో రంగా స్ధాపించిన రాజకీయ విద్యాలయాన్ని [[మహాత్మాగాంధీ]] ప్రారంభించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు [[నారా చంద్రబాబు నాయుడు ]]మరియు , [[కొణిజేటి రోశయ్య]] కూడా రంగా శిష్యులే . ఈ పాఠశాల స్మృతులకు సజీవ సాక్ష్యంగా నేటికి నిడుబ్రోలులో కొనసాగుతుంది. రంగా సుదీర్ఘ కాలం పార్లమెంట్‌ సభ్యునిగా రికార్డు సృష్టించి, గిన్నీస్‌ బుక్‌లోకి ఎక్కారు. చిత్తూరు, శ్రీకాళహస్తి, గుంటూరు లోక్‌సభ నియోజక వర్గాల నుంచి ఎన్నికై ఆయన ప్రాతినిధ్యం వహించారు. 95 సంవత్సరాల వయస్సులో ఆయన అనారోగ్యంతో 1995 జూన్‌ 8వతేదీన నిడుబ్రోలులోని ఆయన స్వగృహమైన గోభూమిలో తుదిశ్వాస విడిచారు.
 
==స్వాతంత్ర్య సమరంలో==
1930 లో [[మహాత్మా గాంధీ]] పిలుపునకు స్పందించి, రంగా [[భారత స్వాతంత్ర్యోద్యమం]]లో పాల్గొన్నాడు. 1933 లో రైతు కూలీ ఉద్యమానికి నేతృత్వము వహించాడు. మూడు సంవత్సరాల తర్వాత కిసాన్ కాంగ్రెసు పార్టీని స్థాపించాడు. రైతుకూలీల పరిస్థితిపై గాంధీతో చారిత్రాత్మక చర్చలు జరిపాడు. ఈ చర్చలలోని ముఖ్యాంశాలపై ''బాపు దీవెనలు'' అన్న పేరుతో రంగా ఒక పుస్తకాన్ని వెలువరించాడు.రంగా, అంతర్జాతీయ వ్యవసాయ ఉత్పత్తిదారుల సమాఖ్య యొక్క వ్యవస్థాపకులలో ఒకడు. 1946 లో కోపెన్‌హేగెన్‌లో జరిగిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజెషన్ సదస్సులో, 1948 లో [[శాన్ ఫ్రాన్సిస్కో]]లో జరిగిన అంతర్జాతీయ శ్రామిక సంస్థ సదస్సులోనూ, 1952 లో [[ఒట్టావా]]లో జరిగిన అంతర్జాతీయ కామన్వెల్త్ పార్లమెంటరీ సదస్సులోను, 1954 లో [[న్యూయార్కు]]లో జరిగిన ఇంటర్నేషనల్ పెజెంట్ యూనియన్ లోనూ మరియు, 1955 లో [[టోక్యో]]లో జరిగిన ఆసియన్ కాంగ్రెస్ ఫర్ వరల్డ్ గవర్నమెంటులోను [[భారతదేశం]] తరఫున ప్రతినిధిగా పాల్గొన్నాడు.ఈయన [[కాంగ్రెసు పార్టీ]] నుండి నిష్క్రమించి [[భారత కృషీకార్ లోక్ పార్టీ]], ఆ తరువాత సహకారరంగ వ్యవసాయానికి బద్ధవ్యతిరేకి అయిన [[రాజాజీ]]తో కలిసి [[స్వతంత్ర పార్టీ]]ని స్థాపించాడు. రంగా స్వతంత్ర పార్టీ యొక్క వ్యవస్థాపక అధ్యక్షుడై ఆ పదవిని ఒక దశాబ్దంపాటు నిర్వహించాడు. 1962 సార్వత్రిక ఎన్నికలలో పార్టీ 25 స్థానాలలో గెలిచి, బలమైన ప్రతిపక్షముగా రూపుదిద్దుకొన్నది. 1972లో రంగా తిరిగి కాంగ్రెసు (ఐ) లో చేరాడు.
 
==రాజకీయ జీవితము==
"https://te.wikipedia.org/wiki/ఎన్.జి.రంగా" నుండి వెలికితీశారు