పిశుపాటి చిదంబర శాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[దస్త్రం:Pisupati chidambarasastry.jpg|thumb|200px]]
'''పిశుపాటి చిదంబర శాస్త్రి''' (1892 - 1951) సుప్రసిద్ధ కవి, పండితుడు మరియు, అవధాని.
 
వీరు [[ప్రకాశం జిల్]]లా [[కరవది]] గ్రామంలో సీతారామయ్య మరియు, కనకమ్మ దంపతులకు జన్మించారు. వీరు పలువురు పండితుల దగ్గర చదివి, కావ్య, నాటక, అలంకార, [[న్యాయ]], [[వాస్]]తు, [[జ్యోతిష]], తర్క, వ్యాకరణ వేదాంత మంత్ర శాస్త్రాలలో అఖండ పాండిత్యాన్ని సంపాదించారు. వీరు [[సంస్కృతం]] మరియు, [[ఆంధ్రం]]లోను [[అష్టావధానాలు]] మరియు, శతావధానాలను విజయవంతంగా శతాధికంగా నిర్వహించారు.
 
వీరు [[మైసూరు]] మహారాజా గారి ఆస్థానంలో 1920 నుండి అస్థాన విద్వాంసుడిగా పదవిని అలంకరించారు. [[గద్వాల]] సంస్థానంలో కొంతకాలం ఆస్థాన కవిగా ఉన్నారు. 1942 లో [[వెంకటగిరి]] సంస్థానంలో ఆస్థాన కవిగా ఉన్నారు.