బండ్లమూడి సుబ్బారావు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) చి వర్గం:రచయితలు తొలగించబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి AWB తో "మరియు" ల తొలగింపు ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం |
||
పంక్తి 1:
'''బండ్లమూడి సుబ్బారావు''' గారు ఆచార్య [[ఎన్.జి.రంగా]] ఫౌండేషన్ అధ్యక్షులు<ref name=f1/>, ఎపిసిసి కిసాన్ సెల్ మాజీ అధ్యక్షులు.అతను [[కాంగ్రెస్]] పార్టీ సభ్యుడు
==జీవిత విశేషాలు==
'''బండ్లమూడి సుబ్బారావు''' [[ప్రకాశం జిల్లా]] [[వీరన్నపాలెం (పర్చూరు)]] లో [[మే 22]],[[1954]] న జన్మించారు. బెనారస్ హిందూ యూనివర్శిటీ లో వ్యవసాయశాస్త్రంలో డాక్టరేటు పట్టా పొందారు. ఆయన [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[గుంటూరు]] లో [[ఫిబ్రవరి 2]] , [[1982]] న ఆనాటి ప్రధానమంత్రి [[రాజీవ్ గాంధీ]] చే ప్రారంభింపబడిన "ఇండియన్ కిసాన్ మజ్దూర్ కాంగ్రెస్" కు వ్యవస్థాపక అధ్యక్షుడుగా యున్నారు. ఆయన గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా యుండి రైతుల సంక్షేమం కోసం కృషిచేయుచున్నారు. ఈయన ఎన్.జి.రంగా పౌండేషన్<ref name=f2/> కు వ్యవస్థాపక అధ్యక్షునిగా యున్నారు. ఈ పౌండేషన దివంగత నాయకుడు, [[పార్లమెంట్]] సభ్యుడు ఎన్.జి.రంగా పేరు మీద ప్రారంభించారు.అతను అనేక సమావేశాలు, సెమినార్లు, సభలు
వ్యవసాయరంగంపై 25 గ్రంధాలు రచించారు. 1982 లో [[లండన్]] లో జరిగిన వ్యవసాయ ప్రొడ్యూసర్స్ ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ సిల్వర్ జూబ్లీ కాన్ఫరెన్స్ కు భారత ప్రతినిధిగా హాజరయ్యారు. St.Luis, USA లో జరిగిన [[ప్రపంచము|ప్రపంచ]] వ్యవసాయ ఫోరం 2007 వరల్డ్ కాంగ్రెస్ కు మే 8-10, 2007 నుండి భారత ప్రతినిధిగా హాజరయ్యారు. జూలై 4-6 నుండి వాషింగ్టన్ DC వద్ద తానా కాన్ఫరెన్స్ లో గౌరవనీయ వ్యక్తిగా ఆహ్వానించబడ్డాడు.అతను కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, సింగపూర్, స్విట్జర్లాండ్, USA
==రచనలు==
|