బత్తిని మొగిలయ్య గౌడ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎తూర్పు కోటలో: AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 42:
 
==తూర్పు కోటలో==
11 ఆగస్టు 1946 ఆదివారం రోజు ఉదయం7.30 గంటలకు వరంగల్ తూర్పు కోటలో జెండా ఎగుర వేయడానికి [[వరంగల్]], [[హన్మకొండ]] నుండి వచ్చిన కాంగ్రెస్ నాయకులు యం.యస్. రాజలింగం,[[టి.హయగ్రీవాచారి]],[[భూపతి కృష్ణమూర్తి]], మడూరి రాజలింగం మరియు, బత్తిని సోదరులు కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు హయగ్రీవచారి జెండా ను ఎగురవేయగా,పిల్లలు పెద్దలంతా జై కొడుతుండగా‍ త్రివర్ణ పతాకం రెపరెపలాడింది.
 
==బలిదానం==