పి.హేమలత: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 2:
 
== జీవిత విశేషాలు ==
ఆమె[[నందమూరి తొలిసారిగాతారక రామారావు|యన్టీఆర్]] హీరోగా [[తాతినేని ప్రకాశరావు]] దర్శకత్వంలో రూపొందిన '[[పల్లెటూరు (సినిమా)|పల్లెటూరు']] (1952)లోచిత్రంతో హేమలత సినిమారంగంలో అడుగు నటించిందిపెట్టింది. ఆమె శోభ, మహాకవి క్షేత్రయ్య, అంతా మన వాళ్లే, వరకట్నం పరివర్తన, కన్యాశుల్కం, భాగ్య దేవత, అత్తలు-కోడళ్లు మొదలైన చిత్రాలలో నటించింది. ఆమె సినిమాలు మానేసిన తర్వాత, దాదాపుగా 20 ఏళ్లు పాటు ఒక వృద్ధాశ్రమంలో (హైదరాబాదు) ఉండేది. ఆవిడ క్షేమంగానే ఉన్నా, చూడ్డానికి ఎవర్ని రానిచ్చేది కాదు. తన 93వ ఏట ఆమె మరణించింది. ఈ మరణవార్త ఎవరికీ తెలియలేదు. దత్తత తీసుకున్న కొడుకు పత్రికలకి చెప్పలేదు.<ref>{{Cite web|url=https://www.sitara.net/meeku-telusa/hemalatha%2c-d.hemalatha%2c-bhaktapatana%2c/15601|title=ఎవరికీ తెలియని... హేమలత|website=సితార|language=te|access-date=2020-07-12}}</ref>
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/పి.హేమలత" నుండి వెలికితీశారు