జంపన చంద్రశేఖరరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (2), typos fixed: , → , (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 2:
'''జంపన చంద్రశేఖరరావు''' ప్రముఖ ప్రజా [[రచయిత]], [[తెలుగు సినిమా]] రచయిత, దర్శకుడు, నిర్మాత.
 
వీరు [[ఏలూరు]]లో జన్మించి, విద్యాభ్యాసం చేసి, తెలుగులో ఎం.ఎ. పట్టా పొందారు. అక్కడి సి.ఆర్.రెడ్డి కళాశాలలో కొంతకాలం తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. వీరు [[చెన్నై]]<nowiki/>కి మకాం మార్చి నవలా రచలను చేశారు. [[కొవ్వలి లక్ష్మీనరసింహారావు]] నవలలు రైళ్ళలో విపరీతంగా ఖర్చవడం చూసి వీరి పద్ధతిలో తానూ అలాంటి [[నవల]]లను ఎక్కువగా రాశారు. ఆరోజుల్లో కొవ్వలి, జంపన నవలలను చదవని వారు అరుదు. వీరు రాసిన నవలలలో ''ఎవరి పెళ్లాం?'' (1940), ''నల్లకళ్ల అమ్మాయి'' (1947), ''వెంకటేశ్వర మహాత్మ్యం'', ''ఊర్వశి'' అనే నాటకం (1948), ''ఆకలి'' అనే ఖండకావ్య సంపుటి ముఖ్యమైనవి. వీరు అపరాధ పరిశోధన నవలలు అనేకం రాశారు. స్త్రీ పురుష సంబంధాలు, [[వివాహం (పెళ్లి)|వివాహ]] సమస్యలు వీరి రచనలలో ప్రాధాన్యం వహించిన అంశాలు. సరళమైన భాష, ఉత్కంఠభరితమైన కథాకథన విధానం వీరి రచనలకు ప్రజాదరణ చేకూర్చాయి.
 
వీరు [[1953]]లో చెన్నైలో హృద్రోగంతో పరమపదించారు.
"https://te.wikipedia.org/wiki/జంపన_చంద్రశేఖరరావు" నుండి వెలికితీశారు