ఆముక్తమాల్యద: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 7:
ఇది అముక్త మాల్యద అనేపేరున ఉన్న విష్ణుచిత్తుని కథ. విష్ణు చిత్తునితో ప్రారంభమై యమునాచార్యుడు, మాలదాసరి కథలను ఉపకథలుగా చెప్తూ గోదాదేవి కళ్యాణంతో అంతమయ్యే కథ.
 
[[ఆముక్తమాల్యద]]లోనిఆముక్తమాల్యదలోని మొట్టమొదటి పద్యములో [[వేంకటేశ్వరుడు|శ్రీవేంకటేశ్వరుని]] స్తుతించి కావ్యనియమములను అనుసరించి నమస్క్రియతో, '[[శ్రీ]]' శబ్దంతో కావ్యామారంభించాడు.
 
:శ్రీ కమనీయ హారమణి జెన్నుగ దానును, గౌస్తుభంబునం
పంక్తి 39:
 
==శ్రీవేంకటేశ్వరుని ప్రస్థావన==
కావ్య ప్రారంభంలో ప్రస్తావన తర్వాత చాలా చోట్ల శ్రీవేంకటేశ్వరుని పలు విధాలుగా ప్రశంసించాడు.<ref>ఆముక్తమాల్యద:శ్రీవేంకటేశ్వరుని వైభవము, ఆచార్య భమిడిపాటి విశ్వనాధ్, [[సప్తగిరి (పత్రిక)|సప్తగిరి]] అక్టోబరు 2005 పత్రికలో ప్రచురించిన వ్యాసం,33-37 పేజీలు.</ref> విష్ణుమూర్తి శయనించిన శేషుని వర్ణన, శ్రీదేవిని కనుమరుగు పరచి శ్రీవేంకటేశ్వరునికి భూదేవితో క్రీడించుట కవకాశము కల్పించిన శేషుని రాయలు స్తుతించాడు. రాయలు తరువాతి పద్యములలో చాల భాగము [[తిరుమల]] నంతయు సాక్షాత్కరింపజేసినాడు.
 
[[తిరుమల బ్రహ్మోత్సవాలు]] జరిగే సందర్భము లేదా ఇతర పూజా సందర్భాలలో, ధ్వజారోహణ గావించి శుభారంభము చేసే సందర్భాలలో విశ్వక్సేనుని పూజించుట నేటికీ పరిపాటి. ఈ ఆచారాన్ని రాయలు ఆముక్తమాల్యదలో సైన్యపతి యొక్క కాంచనవేత్రము (బంగారు దండము) కదలనిదే లోకవ్యవహారమే జరుగదని ఇలా వర్ణించాడు:
"https://te.wikipedia.org/wiki/ఆముక్తమాల్యద" నుండి వెలికితీశారు