విశాఖ ఎక్స్‌ప్రెస్ (రైలు): కూర్పుల మధ్య తేడాలు

చి →‎ఇతర లింకులు: clean up, replaced: వర్గం:భారతీయ రైల్వేలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు → వర్గం:భారతీయ ఎక్స్‌ప్రెస్
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 39:
 
==ప్రయాణించే మార్గం==
విశాఖ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ నుండి మొదలై 1134 కిలోమీటర్లు ప్రయాణించి ఒడిషా ముఖ్యపట్టణం భువనేశ్వర్ చేరుతుంది. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్టంలో హైదరాబాద్, నల్గొండ, గుంటూరు, కృష్ణ, ఉభయ గోదావరి, విశాఖపట్నం,విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల గుండా ప్రయాణిస్తుంది.
 
ఈ రైలుబండి క్రింది రైల్వే స్టేషన్లలో ఆగుతుంది :