జాగృతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
లింకులు
పంక్తి 1:
'''జాగృతి''' తెలుగు వారపత్రిక. ఇది [[1948]] [[డిసెంబరు 18]] తేదీన [[విజయవాడ]]లో ప్రారంభమైనది. [[మహాత్మా గాంధీ]] హత్యానంతరం [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంసంఘ్]] సిద్ధాంతాలను, జాతీయ భావాలను యువకులలో వ్యాపింపజేయడం ప్రధాన లక్ష్యంగా స్థాపించబడినది.
 
 
ఈ పత్రిక ప్రారంభంలో సంపాదకులు [[బుద్ధవరపు వెంకటరత్నం]]. ఆయన తరువాత 1953లో [[1953]]లో తూములూరి లక్ష్మీనారాయణ]] సంపాదకత్వ బాధ్యతలను స్వీకరించారు. 1976లో[[1976]]లో పి.వేణుగోపాలరెడ్డి]] సంపాదకులైనారు. అతడు [[భారతీయ జనతా పార్టీలోపార్టీ]]లో చేరినప్పుడు వి.రామమోహనరావు సంపాదకులుగా చేరారు.
 
 
జాగృతి సంస్థ చేసే విలక్షణమైన పనులలో పత్రికా రచయితలకు శిక్షణా తరగతులను నిర్వహించడం ముఖ్యమైనది. పెద్ద పత్రికలలో పనిచేస్తున్న సంపాదకులను ఆహ్వానించి వారిచేత ప్రసంగాలు చేయించేవారు. [[ఆంధ్రపత్రిక]] వలె జాగృతి [[దీపావళి]] సంచిక మరియు [[జూన్]] నెలలో పరిశ్రమలకు సంబంధించిన విశేష సంచికలను ప్రచురిస్తున్నారు. ప్రతి సంచికలోను ఒక పేజీ నిండా సినిమా వార్తలను ప్రచురించడం ఒక ఆనవాయితీ.
 
 
ఈ పత్రిక 1999లో[[1999]]లో స్వర్ణోత్సవం జరుపుకొని '''జాగృతి స్వర్ణ జయంతి స్మృతి మంజూష'''ను ప్రచురించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/జాగృతి" నుండి వెలికితీశారు