జార్ఖండ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Hydkarthik (చర్చ | రచనలు) |
Hydkarthik (చర్చ | రచనలు) |
||
పంక్తి 35:
బీహారు దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్యమం 1900 దశకం ఆదిలోనే మొదలయ్యింది. [[ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం]]లో చదువుకున్న జైపాల్ సింగ్ అనే హాకీ ఆటగాడు (1928లో [[ఒలింపిక్]] జట్టుకు కెప్టెన్, స్వర్ణపతక విజేత కూడాను[http://www.bharatiyahockey.org/olympics/captains/]) ఈ నినాదానికి ఆద్యుడని చెప్పవచ్చును. తరువాత ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమం కొనసాగుతూ వస్తున్నది. 2000 ఆగస్టు 2న [[భారత పార్లమెంటు]]లో "బీహారు పునర్వవస్థీకరణ బిల్లు" (Bihar Reorganization Bill) ఆమోదించబడింది. ఝార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. దక్షిణ బీహారులో 18 జిల్లాలను వేరుచేసి 2000 నవంబరు 15న ''ఝార్ఖండ్'' రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఇది భారతదేశంలో 28వ రాష్ట్రం.
కాని సాంస్కృతికంగా, భౌగోళికంగా, కొంత రాజకీయంగా
ఉన్న ఈరాష్ట్రం దట్టమైన అడవులు, చిట్టడవులు, ఎత్తుపల్లాల కొండలు, గుట్టలు, సెలయేర్లు, జలపాతాలు, నదులు, ఊటలతో కనులకింపైన భూభాగము.
|