జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Kodaliraghini (చర్చ | రచనలు) |
Kodaliraghini (చర్చ | రచనలు) చి →జననం |
||
పంక్తి 5:
== జననం ==
కుప్పుస్వామి చౌదరి ప్రకాశం జిల్లాలోని [[కారంచేడు]] గ్రామములో ఒక సంపన్న భూస్వాముల [[కుటుంబము]]లో
== రాజకీయాలు ==
భూస్వామ్య కుటుంబంలో జన్మించినా రైతాంగ సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. [[ఆంగ్ల భాష]] ఆవశ్యకతను గుర్తించి కులమతా లతో సంబంధం లేకుండా విద్య అందరికీ చేరువ కావడానికి కృషి చేశారు. జస్టిస్ పార్టీలో చేరినా ఆ పార్టీ సిద్ధాంతాలకు లోబడక విద్యా వ్యాప్తికి అన్ని కులాల వారినీ పోత్సహించారు. 1920లో [[మద్రాసు]] రాష్ర శాసనసభకు [[గుంటూరు జిల్లా]] నుంచి జస్టీస్ పార్టీ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1936 వరకు అన్ని ఎన్నికలలోనూ కుప్పస్వామి గెలుపొందడం గమనా రం.
1927లో గుంటూరు జిల్లా == భాష పరిరక్షణ ==
Line 16 ⟶ 19:
కవులను ఆదరించి భాషాసేవ చేశాడు. [[మైసూరు]] అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు ఆచార్య శంకరలింగ గౌడ చే 'గుంటూరు మండల చరిత్ర' అనే పరిశోధనా గ్రంథము వ్రాయించాడు.
[[ఏటుకూరి వెంకట నరసయ్య|ఏటుకూరి]]. [[తుమ్మల సీతారామమూర్తి|తుమ్మల]], [[జాషువా]] వంటి మహాకవులను డిగ్రీ లతో నిమిత్తం లేకుండా తెలుగు ఉపాధ్యాయులుగా నియమించారు.
[[ఉన్నవ లక్ష్మీనారాయణ]] పంతులు వీరికి సాహిత్య మిత్రులు. ఉన్నవ దంపతులు స్థాపించిన '''[[శారదా [[కావూరు]]లో [[గొల్లపూడి సీతారామశాస్త్రి]] స్థాపించిన [[వినయాశ్రమము|
విద్యావ్యాప్తి, అనాథ పోషణ, దేవాలయాల పునరుద్దరణకు విశేషంగా కృషి చేశారు.
'''కవిరాజు [[త్రిపురనేని రామస్వామి|త్రిపురనేని రామస్వామి చౌదరి]]''' గారు వీరికి మంచి మిత్రులు. 1930 లో త్రిపురనేని గారు కుప్పుస్వామి అనే మకుటంతో '''" కుప్పుస్వామి శతకం "''' రాసి వీరికి అంకితం ఇచ్చారు.▼
పరుని నీముందు దిట్టెటివాడు నిన్ను
నొరిని ముందు దిట్టకయుండ బోడు
చనువు రవ్వంత వానికి ఒసంగ రాదు
▲[[కావూరు]]లో [[గొల్లపూడి సీతారామశాస్త్రి]] స్థాపించిన [[వినయాశ్రమము|వినయాశ్రమా]]<nowiki/>నికి కూడా 26 ఎకరాలు భూమిని దానంగా ఇచ్చారు. విద్యావ్యాప్తి, అనాథ పోషణ, దేవా లయాల పనర్నిర్మాణానికి విశేషంగా కృషి చేశారు.
ముప్పుఒచ్చున్ దప్పక దాన గుప్పుస్వామి
▲కవిరాజు [[త్రిపురనేని రామస్వామి|త్రిపురనేని రామస్వామి చౌదరి]] గారు వీరికి మంచి మిత్రులు. 1930 లో త్రిపురనేని గారు " కుప్పుస్వామి శతకం " రాసి వీరికి అంకితం ఇచ్చారు.
'''కవికోకిల [[గుర్రం జాషువా]]''' కుప్పుస్వామి గురించి ఇలా శ్లాఘించాడు:
<poem>శరణంబిచ్చిరి నా అనాధ కవితా చంద్రాస్య నీక్షించి
Line 30 ⟶ 45:
గుంటూరు పట్టణములోని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల కుప్పుస్వామి పేరిట స్థాపించబడింది<ref>{{cite web|url=http://www.jkcc.ac.in/|title=J K C College}}</ref><ref>{{cite web|url=http://www.hindu.com/2007/06/17/stories/2007061753220200.htm|title=Language lab in JKC College|publisher=www.hindu.com}}</ref>.
== కుటుంబం ==
కుప్పుస్వామి గారి మొదటి భార్య కనకదుర్గా దేవి. వీరికి సంతానం కలుగలేదు. వీరి రెండవ భార్య ఆదిలక్ష్మీ. వీరికిముగ్గురు కుమారులు. పెద్దవారు [[జాగర్లమూడి చంద్రమౌళి]].తరువాత వారు మదనమోహన్, లక్ష్మయ్య చౌదరి
== మరణం ==
1960 డిసెంబరు 14న కుప్పస్వామి చౌదరి కన్నుమూశారు.
|