ఎల్.వి.ప్రసాద్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Kodaliraghini (చర్చ | రచనలు) సవరణ ,ఎడిట్ చేయబడినది |
Kodaliraghini (చర్చ | రచనలు) వ్యాసం విస్తరించ బడినది |
||
పంక్తి 54:
ఈ రెండు సినిమాలు విజయవంతం అయిన తరువాత ఏలూరు వెళ్ళి భార్యను తీసుకొని తిరిగి బొంబాయి వచ్చాడు, సినిమా అవకాశాలు లేక జీవనోపాధికి డ్రీము ల్యాండ్ సినిమా హాల్లో గేట్ కీపర్ గా చేరారు. అప్పుడే [[హెచ్.ఎమ్.రెడ్డి|హెచ్.యం. రెడ్డి]] తెలుగులో నిర్మింస్తున్న సతీ సావిత్రి సినిమాలో నటిస్తూ రాత్రి గేట్ కీపర్ పనిచేసారు<ref name=":0">{{Cite book|title=వెండితెర ప్రసాదం - ఎల్.వి. ప్రసాద్|last=శ్రీనివాస భాను|first=ఒలేటి|publisher=Creative Links Publications|year=2015}}</ref>.
తంత్ర సుబ్రహ్మణ్యం తన "కష్ట జీవి" చిత్రంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉద్యోగం ఇచ్చాడు. ఈ చిత్రం మూడు రీల్స్ షూటింగ్ తర్వాత ఆగిపోయింది. ప్రసాద్ కి మరి కొన్ని ఇతర చిత్రాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసే అవకాశం వచ్చింది. ఈ సమయంలో పృథ్వీరాజ్ కపూర్ తో పరిచయం తో పృథ్వీ థియేటర్స్ అనే నాటక సమాజం లో చేరి శకుంతల, దీవార్ అనే నాటకాలలో నటించాడు. ఈ సమయంలోనే ప్రసాద్ తన మొదటి హిందీ సినిమా "శారద" లో హీరో గా నటిస్తున్న [[రాజ్ కపూర్]]ని కలుసుకున్నారు
తరువాత విజయా మూవిటోన్ వారికోసం హిందీలో నిర్మించ తలపెట్టిన ‘సీతా స్వయంవర్’లో [[హెచ్.ఎమ్.రెడ్డి|హెచ్.ఎం.రెడ్డి]] ప్రసాద్కు వేషం ఇప్పించారు. అయితే హెచ్.ఎం. రెడ్డికి విజయా మూవిటోన్ వారితో విభేదాలొచ్చి తప్పుకున్నా ప్రసాద్ మాత్రం ఆ సినిమాలో నటించి మన్నన పొంది అదే సంస్థకు ‘రిప్రజెంటేటివ్’గా పనిచేశారు. తరువాత ఆ కంపెనీ మూత పడడంతో ‘న్యూ ఎరా పిక్చర్స్’లో చేరి ‘మత్స్యగంధి’ సినిమాకు ప్రొడక్షన్ మేనేజరుగా పనిచేశారు. ఆ సినిమా పూర్తవగానే ప్రసాద్ సమర్ధత తెలుసుకున్న రేణుకా పిక్చర్స్ వారు ‘స్త్రీ’ సినిమా నిర్మిస్తూ ప్రసాద్ని మేనేజరుగా నియమిస్తూ, అదనంగా అసిస్టెంట్ కెమెరామన్గా మరో బాధ్యత అప్పజెప్పారు.
=== మద్రాసు పయనం ===
Line 66 ⟶ 68:
1955 లో ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన [[మిస్సమ్మ (1955 సినిమా)|మిస్సమ్మ]] సినిమా విడుదలైంది. ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్లు రెండూ వాణిజ్యపరంగా విజయవంతమయ్యాయి, వందరోజులు పూర్తిచేసుకున్నాయి. ఈ ద్విభాషా చిత్రం నటీనటులకు, స్టూడియోకి తెలుగు, తమిళ సినీ రంగాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. తెలుగు జనజీవితంలో మిస్సమ్మ సినిమాలోని మాటలు, పాటలు భాగమైపోయాయి.
‘తాయిల్లపిళ్ళై’ (1961), ‘ఇరువుర్ ఉళ్ళం’ (1963) అనే తమిళ సినిమాలకు దర్శకత్వ బాధ్యతలు నిర్వహించారు.
== హిందీ సినిమాలు ==▼
ఇలవేలుపు తెలుగు సినిమాను హిందీలో [[ఎల్.వి.ప్రసాద్]] దర్శకత్వంలో మీనాకుమారి, రాజ్కపూర్ నాయకీనాయకులుగా శారద పేరుతో తొలిసారి నిర్మించి 1957లో విడుదల చేశారు.
1957లో ఏవీఎం ప్రొడక్షన్స్ [[మిస్సమ్మ (1955 సినిమా)|మిస్సమ్మ]] సినిమాని హిందీలోకి '''మిస్ మేరీ''' గా నిర్మించారు. మిస్ మేరీ చిత్రం ఎల్.వి.ప్రసాద్కి బాలీవుడ్లో దర్శకుడిగా మొట్టమొదటి సినిమాగా నిలిచింది<ref name=":0" />.
1964 నాటి తెలుగు చిత్రం [[మూగ మనసులు (1964 సినిమా)|మూగమనసులు]] సినిమాని హిందీలో '''మిలన్''' పేరిట ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో ఎల్.వి.ప్రసాద్ పునర్నిర్మించగా, ప్రేక్షకాదరణ పొంది 175రోజులు పూర్తిచేసుకుంది.
▲==సినిమాలు==
ఎల్.వి.ప్రసాద్ [[హిందీ]], [[తమిళము|తమిళ]], [[తెలుగు]], [[కన్నడ]] వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసాడు. అంతేకాదు [[హిందీ]], [[తమిళ]], [[తెలుగు]] భాషలలో తొలి టాకీ చిత్రాలయిన [[ఆలం ఆరా]], [[కాళిదాస్ (సినిమా)|కాళిదాసు]] మరియూ '''[[భక్తప్రహ్లాద (సినిమా)|భక్తప్రహ్లాద]]''' మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు.<ref name="తెలుగు సినిమా మేలిమలుపులు">{{cite journal|date=28 జనవరి 2007|title=1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు|journal=ఆంధ్రజ్యోతి ఆదివారం|page=4}}</ref>▼
1967 నాటి [[ఆడపడుచు (1967 సినిమా)|ఆడ పడుచు]] సినిమాను '''చోటే బెహన్''' పేరుతో , 1964 నాటి సంతానం సినిమాను '''బేటీ బేటా''' పేరుతో తీసిన హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.
నిర్మాతగా వ్యవహరిస్తూ తన ప్రధమ శిష్యుడైన [[తాతినేని ప్రకాశరావు]] దర్శకత్వంలో '''‘ససురాల్’''' (1961-తెలుగులో ఇల్లరికం), '''‘హమ్ రాహీ'''’ (1963- తెలుగులో ‘భార్యాభర్తలు’) వంటి హిందీ చిత్రాలను నిర్మించారు.
1966లో తెలుగులో వచ్చిన ‘నిత్యకళ్యాణం పచ్చతోరణం’ సినిమాను '''‘దాదిమా’''' పేరుతో, ‘బ్రతుకుతెరువు’ చిత్రాన్ని '''‘జీనేకి రాహ్'''’ (1969) పేరుతో, ఎన్టీఆర్ చిత్రం ‘తల్లా పెళ్ళామా’ చిత్రాన్ని '''‘బిదాయి'''’ (1974) పేరుతో నిర్మించి దర్శకత్వం వహించారు.
తెలుగు సినిమా ‘రాజూ-పేద’ చిత్రాన్ని '''‘రాజా అవుర్ రంక్’''' (1968) పేరుతో ప్రత్యగాత్మ దర్శకత్వంలో, ‘పునర్జన్మ’ చిత్రాన్ని '''‘ఖిలోనా’''' (1970 ) పేరుతో చందర్ వోహ్రా దర్శకత్వంలో నిర్మించారు.
చందర్ వోహ్రా దర్శకత్వంలో ‘ఉదార్ కా సిందూర్’ (1976), స్వీయ దర్శకత్వంలో '''‘జయ్-విజయ్’''' (1977- తెలుగులో ‘చిక్కడు-దొరకడు’), [[దాసరి నారాయణరావు]] దర్శకత్వంలో ‘ఏ కైసా ఇన్సాఫ్’ (1980-తెలుగులో ‘న్యాయం కావాలి’). [[కైలాసం బాలచందర్|కె. బాలచందర్]] దర్శకత్వంలో ‘ఏక్ దూజే కేలియే’ (1981-తెలుగులో ‘మరోచరిత్ర’), చందర్ వోహ్రా దర్శకత్వంలో '''‘మేరా ఘర్ మేరా బచ్చే'''’ (1985), [[క్రాంతి కుమార్|క్రాంతికుమార్]] దర్శకత్వంలో ‘'''స్వాతి'''’ (1986-తెలుగులో ‘స్వాతి’) చిత్రాలను నిర్మించారు.
▲ఎల్.వి.ప్రసాద్ [[హిందీ]], [[తమిళము|తమిళ]], [[తెలుగు]], [[కన్నడ]] వంటి పలు భారతీయ భాషలలో 50 చిత్రాల వరకు ఆయన దర్శకత్వం వహించటంగానీ, నిర్మించటంగానీ, నటించటంగానీ చేసాడు. అంతేకాదు [[హిందీ]], [[తమిళ]], [[తెలుగు]] భాషలలో తొలి టాకీ చిత్రాలయిన [[ఆలం ఆరా]], [[కాళిదాస్ (సినిమా)|కాళిదాసు]] మరియూ '''[[భక్తప్రహ్లాద (సినిమా)|భక్తప్రహ్లాద]]''' మూడింటిలోనూ ఆయన నటించాడు. తెలుగువారిలో బహుశా ఆయన ఒక్కరే ఈ ఘనత సాధించి ఉంటాడు.<ref name="తెలుగు సినిమా మేలిమలుపులు">{{cite journal|date=28 జనవరి 2007|title=1931 - 2006:తెలుగు సినిమా రంగం మేలిమలుపులు|journal=ఆంధ్రజ్యోతి ఆదివారం|page=4}}</ref> బెంగాలి, ఒరియా, మలయాళం భాషల్లో కూడా ప్రసాద్ కొన్ని సినిమాలు నిర్మించడం జరిగింది. దర్శకుడిగా ప్రసాద్ చివరి సినిమా ‘జయ్-విజయ్’. అలాగే మూడు లఘుచిత్రాలను కూడా ప్రసాద్ నిర్మించారు.
== ప్రసాద్ స్టూడియో ==
1955 ప్రాంతాల్లో ‘సంసారం’ చిత్రాన్ని నిర్మించిన రంగనాథదాస్ మద్రాసులో ఒక సినిమా స్టూడియో కడదామని మొదలుపెట్టి, ఆర్ధిక ఇబ్బందులతో ఆ నిర్మాణాన్ని మధ్యలో ఆపేశారు. దాన్ని ఎల్.వి.ప్రసాద్ చేపట్టి ప్రసాద్ స్టూడియో ని నెలకొల్పారు. ప్రసాద్ రెండవ కుమారుడు రమేష్ అమెరికాలో విద్యనభ్యసించి వచ్చి ఆ స్టూడియో బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
హైదరాబాదులోప్రసాద్ ఫిలిం లేబొరేటరీ (ప్రాసెసింగ్ యూనిట్) స్థాపించి విదేశాలలో వున్న ఆధునిక సదుపాయాలతో సినిమా ప్రింట్లు వేయించుకునే అవకాశం కల్పించారు. ఫిలిం అండ్ టెలివిజన్ అకాడమీ స్థాపించారు. ఎన్.టి.ఆర్ మార్గ్లో ప్రసాద్ మల్టిప్లెక్స్ సినిమాహాలు, మాల్ నిర్మించారు.
== సమాజ సేవ ==
‘సర్వేంద్రియాణాం నయనం ప్రదానం’ అనే సూక్తికి అనుగుణంగా 1987లో బజారా హిల్స్లో ‘ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి’ని నెలకొల్పారు.
===నటునిగా===
Line 92 ⟶ 118:
*[[మన దేశం]] ([[తెలుగు సినిమాలు 1949|1949]])
*[[సంసారం (1950 సినిమా)|సంసారం]] ([[తెలుగు సినిమాలు 1950|1950]])
*[[షావుకారు
*[[పెళ్ళి చేసి చూడు (1952 సినిమా)|పెళ్ళి చేసి చూడు (1952)]]
*పరదేశి (1953)
*పెంపుడు కొడుకు (1953)
*[[అప్పుచేసి పప్పుకూడు (1959 సినిమా)|అప్పు చేసి పప్పుకూడు (1959)]]
==పురస్కారాలు==
*1979లో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి చే ‘రాజా శాండో మెమోరియల్ అవార్డు’
*1980లో నాటి ఉపరాష్ట్రపతి ఎమ్.హిదయతుల్లా చే ‘ఉద్యోగ పత్ర’ అవార్డు
*1980 లో ఆంధ్ర ప్రదేశ్ పభుత్వం వారిచే [[రఘుపతి వెంకయ్య అవార్డు]]. ▼
*1982 లో [[భారతీయ సినిమా|భారతీయ సినిమాకు]] గణనీయమైన సేవ చేసిన ఎల్.వి. ప్రసాద్ గారికి [[దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం|దాదాసాహెబ్ ఫాల్కే]] అవార్డు
*1982లో దక్షిణ భారత టెక్నీషియన్స్ అసోసియేషన్ వారి ‘రామనాథ్ అవార్డు’
▲*1980 లో ఆంధ్ర ప్రదేశ్ పభుత్వం వారిచే [[రఘుపతి వెంకయ్య అవార్డు]].
*1983లో ఈనాడు సంస్థ నిర్వహించిన ‘సితార’ అవార్డుల ఉత్సవంలో '''‘కళాతపస్వి'''’ బిరుదు ప్రదానం.
*1985 లో [[ఆంధ్ర విశ్వవిద్యాలయం|ఆంధ్రా విశ్వవిద్యాలయం]] నుండి గౌరవ డాక్టరేట్ కళాప్రపూర్ణ పురస్కారం.
*1987లో ఆంధ్రప్రదేశ్ కళా వేదిక ‘ఆంధ్రరత్న’ పురస్కారం.
*1992 లో ఫిలింఫెర్ సంస్థ చే జీవిత సాఫల్య పురస్కారం
*1991 లో డాక్టర్ పిన్నమనేని అండ్ శ్రీమతి సీతాదేవి ఫౌండేషన్ పురస్కారం
*రాష్ట్రపతి జ్ఞాని జైల్ సింగ్ చేతులమీదుగా ‘లైఫ్ టైమ్ కంట్రిబ్యూషన్’ అవార్డును అందుకున్నారు.
*ఎల్.వి. ప్రసాదు స్మారకార్థం [[భారత తపాలా శాఖ]] '''2006 సెప్టెంబరు 5'''న ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
== మరణం ==
నటుడుగా, నిర్మాతగా, దర్శకుడిగా [[భారతీయ సినిమా|భారతీయ సినిమాకు]] గణనీయమైన సేవ చేసిన ఎల్.వి. ప్రసాద్ గారు
{{రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీతలు}}
Line 131 ⟶ 163:
<references />
[[వర్గం:తమ పేరిట స్మారక పోస్టల్ స్టాంపు విడుదలైన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:హిందీ సినిమా దర్శకులు]]
[[వర్గం:తమిళ సినిమా దర్శకులు]]
|