ఎం.ఎ.అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎top: clean up, typos fixed: చేసినది. → చేసింది., లో → లో (2)
పంక్తి 28:
}}
 
'''మాడభూషి అనంతశయనం అయ్యంగారు''' స్వాతంత్ర్య సమర యోధుడు, [[పార్లమెంటు]] సభ్యుడు, [[లోక్‌సభ స్పీకరు]]. ఇతడు [[1891]], [[ఫిబ్రవరి 4]] తేదీన [[చిత్తూరు జిల్లా]], [[తిరుచానూరు]] లో వెంకట వరదాచారి దంపతులకు జన్మించాడు. [[పచ్చయప్ప కళాశాల]] నుండి బి.ఏ.పట్టా పొందిన పిదప మద్రాసు లా కాలేజీ నుండి 1913లో బి.ఎల్. పట్టా పొందారు. ఇతని స్వస్థలం [[తిరుపతి]] లో [[గణితము|గణిత]] ఉపాధ్యాయునిగా పనిచేసి, తరువాత [[న్యాయవాది]]గా [[1915]] -[[1950]] వరకు నిర్వహించాడు. [[మహాత్మా గాంధీ]] సందేశం మేరకు [[స్వాతంత్ర్య సమరయోధులు|స్వాతంత్ర్య]] సమరంలో (వ్యక్తి [[సత్యాగ్రహం]], [[క్విట్ ఇండియా]]) పాల్గొని రెండు సార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించాడు.
 
[[1934]]లో మొదటిసారిగా కేంద్ర [[శాసనసభ సభ్యుడు|శాసనసభ]]లో సభ్యునిగా ఎన్నుకోబడ్డాడు. భారత స్వాతంత్ర్యం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో [[తిరుపతి లోక్‌సభ నియోజకవర్గం]] నుండి, రెండవ లోక్‌సభ ఎన్నికలలో [[చిత్తూరు లోక్‌సభ నియోజకవర్గం|చిత్తూరు]] నుండి [[పార్లమెంటు సభ్యుడు|పార్లమెంటు]] సభ్యునిగా ఎన్నికయ్యాడు.
పంక్తి 38:
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఇతడు [[1978]] [[మార్చి 19]]న [[తిరుపతి]]లో పరమపదించాడు. ఇతని జ్ఞాపకార్ధం [[2007]] సంవత్సరంలో కంచు విగ్రహాన్ని [[తిరుపతి]] పట్టణంలో నెలకొల్పారు.<ref>{{Cite web |url=http://www.hinduonnet.com/2007/04/14/stories/2007041416321800.htm |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2008-07-26 |archive-url=https://web.archive.org/web/20080325131147/http://www.hinduonnet.com/2007/04/14/stories/2007041416321800.htm |archive-date=2008-03-25 |url-status=dead }}</ref>
 
ఇతని [[కుమార్తె]] పద్మా సేథ్ [[ఢిల్లీ]] బాలభవన్ అధ్యక్షురాలిగా, మహిళా కమిషన్ సభ్యురాలిగా, సుప్రీం కోర్టు [[న్యాయవాది]]గా, యునిసెఫ్ సలహాదారుగా పనిచేసినదిపనిచేసింది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎ.అయ్యంగార్" నుండి వెలికితీశారు