ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Muralikrishna m (చర్చ | రచనలు) చి #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను |
Melimitenugu (చర్చ | రచనలు) →ఆంధ్రప్రదేశ్ తెలుగు భాషా దినోత్సవం: అక్షర దోషం స్థిరం, వ్యాకరణం స్థిరం ట్యాగులు: చరవాణి సవరింపు ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు Android app edit |
||
పంక్తి 1:
[[దస్త్రం:Gidugu Ramamurthy.png|thumb|[[గిడుగు రామ్మూర్తి]]]]
వ్యావహారిక భాషోద్యమ నాయకుడు [[గిడుగు రామ్మూర్తి]] జయంతిని [[తెలుగు]]
ప్రపంచీకరణ వలన పిల్లలను [[ఆంగ్ల భాష|ఆంగ్ల]] మాధ్యమములో చదివించటానికి ఎక్కువ మంది తల్లిదండ్రులు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతము కేవలం 27% మంది పిల్లలు మాత్రమే తెలుగు మాధ్యమములో చదువుతున్నారని వినికిడి, లెక్కలు కూడా తెలియ జెప్పుతున్నాయి. ప్రత్యేకించి [[టెలివిజన్]] మాధ్యమాలలో పరభాష పదాల వాడుక పెరిగిపోతున్నది. ఇలాగే కొనసాగితే తెలుగు వాడుకలో తగ్గిపోయి, మృతభాషగా మారే ప్రమాదమున్నది. [[ఐక్యరాజ్యసమితి]] విద్య సాంస్కృతిక సంస్థ 1999/2002-12 తీర్మానంలో ప్రపంచంలోని 6000 భాషలలో 3000 కాలగర్భంలో కలసిపోగా, 2025 నాటికి [[భారతదేశం]]లో కేవలం 5 భాషలు ([[హిందీ భాష|హిందీ]], [[బంగ్లా భాష|బెంగాలీ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[తమిళ భాష|తమిళం]], [[మలయాళ భాష|మలయాళం]]) మిగులుతాయని పేర్కొన్నారు.<ref name="తెలుగు.. భవితకు వెలుగు!"/>
==ఇవీచూడండి==
|