మాయావతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 53:
|url-status=dead
}}</ref>. ఈమె [[బహుజన సమాజ్ పార్టీ]] అధ్యక్షులు. ఈమె [[ఉత్తరప్రదేశ్]] రాష్ట్రంలో అట్టడుగు తెగ అయిన [[జాతవ్]] అనే కులానికి చెందిన మహిళ. 2007 వ సంవత్సరంలో, అడ్డంకులు అధిగమించి లక్ష్యాన్ని చేరుకున్న ప్రపంచంలోని ఎనిమిది మంది మహిళా నేతలలో ఒకరిగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి మాయావతి ఎంపికయ్యారు. అమెరికాకు చెందిన న్యూస్ వీక్ పత్రిక ఒక సంచికలో ఈ విషయాన్ని ప్రకటించింది <ref>{{Cite web |url=http://telugu.webdunia.com/miscellaneous/woman/articles/0710/15/1071015027_1.htm |title=వెబ్‌దునియా తీసుకొన్నతేదీ 10-జనవరి-2008 |website= |access-date=2008-01-10 |archive-url=https://web.archive.org/web/20071116152334/http://telugu.webdunia.com/miscellaneous/woman/articles/0710/15/1071015027_1.htm |archive-date=2007-11-16 |url-status=dead }}</ref>.
==జననం, విద్యాభాస్యం==
మాయావతి 15 జనవరి 1956న ఢిల్లీలో రాంరాఠి, ప్రభుదాస్‌ దంపతులకు జన్మించింది. ఆమె చిన్నప్పటి నుంచి ఐఏఎస్‌ కావాలని కోరికతో మూడు పరీక్షలు ఒకేసారి పాస్‌ కావాలని భావించి, అధికారులు అనుమతితో 9వ, 10వ ,11 వ తరగతి పరీక్షలను ఒకేసారి రాసి పాసై 16 ఏళ్ళ వయస్సులో (1972) 12వ తరగతి పూర్తి చేసింది. ఆమె బీఈడీ, ఘజియాబాద్‌లోని ఢిల్లీ యూనివర్సిటీలో లా డిగ్రీ పూర్తి చేసింది.
==రాజకీయ జీవితం==
మాయావతి లా డిగ్రీ పూర్తి చేసి ఐఏఎస్‌కు సిద్ధం అవుతూనే లో 1977– 1984 మధ్య కాలంలో ఢిల్లీ స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పని చేసింది. ఆమె ఐఏఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో 1977లో బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు కాన్షీరాంతో పరిచయం ఏర్పడింది. కాన్షీరామ్‌ 1984లో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) స్థాపించి మాయావతిని కూడా పార్టీలోకి ఆహ్వానించడంతో ఆమె అలా రాజకీయాల్లోకి వచ్చింది.
 
 
 
 
 
* మాయావతి ఢిల్లీ నగరంలో రాంరాఠి, ప్రభుదాస్‌ దంపతులకు జన్మించారు.ఆమె తండ్రి టెలికాం డిపార్ట్‌మెంట్‌లో క్లర్క్‌గా పనిచేసేవారు. మాయావతి చదువు విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. బిఇడితో పాటు న్యాయవాద వృత్తిని కూడా అభ్యసించారు. ఢిల్లీలో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది. 1977 సమయంలో ఐఎఎస్‌ పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కాన్షీరాంతో పరిచయం ఏర్పడింది. ఆయన 1984లో బహుజన సమాజ్‌ పార్టీ’ని స్థాపించారు. బిఎస్‌పిలో చేరిన మాయావతి మొదటి సారి ముజఫర్‌నగర్‌ జిల్లా కైరానా నియోజక వర్గం నుండి లోక్‌సభకు పోటీచేసి అపజయం పాలయ్యారు. ఆ తర్వాత 1985లో బిజ్‌ నూర్‌, 1989లో హరిద్వార్‌ నుండి కూడా పోటీ చేసి ఓడిపోయారు.
* ఈమె నిర్వహించిన పదవులు: లోక్‌సభ సభ్యు రాలు (1989, 1998, 1999, 2004)
"https://te.wikipedia.org/wiki/మాయావతి" నుండి వెలికితీశారు