'''షేక్ చిన మౌలానా''' ప్రముఖ నాదస్వర విద్వాంసులు. వీరు [[ప్రకాశం]] జిల్లా [[కరవది]] గ్రామంలో 5.[[మే 12.]], [[1924]] న జన్మించారు. [[దూదేకుల]] కులంలో వీరు ప్రముఖులు. [[శ్రీరంగం]] దేవస్తానంలో ఆస్థాన నాదస్వర విద్వాంసునిగా పనిచేశారు. [[సుబ్ర్రహ్మణ్య స్వామి]] భక్తుడు. పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఆంధ్రవిశ్వవిద్యాలయం చాన్సలర్ఛాన్సలర్ గా ఉన్నప్పుడు శంకర్ దయాళ్ శర్మ 26.5.1985 న కళప్రపూర్ణ బిరుదు డాక్టరేట్ ఇచ్చి సత్కరించారు. ఈయనకు ఒక్కరే కుమార్తె బీబిజాన్. ఆమెను తన శిష్యుడు సుభాన్ సాహెబ్ కు ఇచ్చి పెళ్ళి చేశారు. ఇద్దరు మనుమలు నాదస్వర విద్వాంసులుగా రాణిస్తున్నారు. ఒక మనుమడు [[షేక్ పాల్ చిన ఖాశిం]] నాదస్వరసహితంగా క్రైస్తవ బోధకుడు అయ్యారు.