గోగులపాటి కూర్మనాధ కవి: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
చి →‎top: clean up, replaced: క్రీ.శ. → సా.శ.
 
పంక్తి 36:
}}
 
'''[[గోగులపాటి కూర్మనాధ కవి]]''' [[సింహాచలం]] లోని శ్రీవరాహ నారసింహుని మీద ఆసువుగా శాతకాన్ని రచించారు. ఈతడు ఆరువేల నియోగి [[బ్రాహ్మణుడు]]. ఇతని తల్లిదండ్రులు బుచ్చన్న, గౌరమాంబ. వెంకన్న, కామన్న అని ఇద్దరు తమ్ములు. ఈతడు [[విజయనగరం]] జిల్లాలోని [[రామతీర్థం]]లో సుమారు [[1720]] ప్రాంతంలో జన్మించారు. అక్కడ విద్యాభ్యాసము తరువాత, విజయనగర సంస్థానము యొక్క దేవస్థానాలలో ఉద్యోగిగా [[రామతీర్థం]], [[పద్మనాభం]], [[సింహాచలం]], [[శ్రీకూర్మం]] లలో పనిచేశారు. చివరి కాలంలో [[గజపతినగరం]] తాలూకాలోని [[దేవుపల్లి]] గ్రామం (ప్రస్తుతం [[బొండపల్లి]] మండలం) లో ఉండేవారు.
 
ఇతడు మొదటి [[ఆనందగజపతి]] మహారాజు వద్ద ఆస్థానకవిగా మృత్యుంజయవిలాసము అనే [[యక్షగానము]], తరువాత సింహాద్రి నారసింహ శతకము, లక్ష్మీనారాయణ సంవాదము, సుందరీమణి శతకము వ్రాసెను.
 
ఇతడు సుమారు క్రీసా.శ.[[1790]] ప్రాంతంలో [[దేవుపల్లి]] గ్రామములోనే పరమపదించినట్లు చారిత్రకులూహించుచున్నారు. [[అడిదం సూరకవి]], [[చట్రాతి లక్ష్మీనృసింహకవి]] ఇతని సమకాలికులు.
 
==మూలాలు==