బ్లడీ మేరీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
}}
'''బ్లడీ మేరీ''' 2022లో తెలుగులో విడుదలైన థ్రిల్లర్‌ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు [[మొండేటి చందు]] దర్శకత్వం వహించాడు. [[నివేదా పేతురాజ్]], [[అజయ్ (నటుడు)|అజయ్]], [[బ్రహ్మాజీ]] ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2022 ఏప్రిల్ 15న [[ఆహా (స్ట్రీమింగ్ సేవ)|ఆహా]] ఓటీటీలో విడుదలైంది.
==కథ==
మేరీ (నివేదా పేతురాజ్) ఓ అనాథ. మరో ఇద్దరు అనాథలు అయినటువంటి బాషా (కిరీటి దామరాజు), రాజు (రాజ్ కుమార్ కాశీరెడ్డి)తో కలిసి విశాఖలో ఉంటోంది. మేరీ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. బాషాకు మాటలు రావు (మూగవాడు). యాక్టర్ కావాలనేది అతడి కల. రాజుకు వినపడదు (చెవిటివాడు). కెమెరామ్యాన్ అవ్వాలనేది లక్ష్యం. అయితే అనుకోని విధంగా ఈ ముగ్గురు ఒక్కో హత్య కేసుల్లో ఇరుక్కుంటారు. అయితే వీరి జీవితాల్లో ఎదురైన ఈ షాకింగ్ సీరియల్ హత్యలకి కారణం ఎవరు? ఈ సమస్య నుంచి వారు బయట పడ్డారా లేదా, చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.
==నటీనటులు==
==సాంకేతిక నిపుణులు==
"https://te.wikipedia.org/wiki/బ్లడీ_మేరీ" నుండి వెలికితీశారు