మాదయ్యగారి మల్లన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
భాను వారణాసి (చర్చ | రచనలు) సవరణ ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
భాను వారణాసి (చర్చ | రచనలు) అక్షర దోషములు. సవరణలు. ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 3:
మల్లన 516 గద్యపద్యములతో కూడిన [[రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం)|రాజశేఖర చరిత్ర]] అను మూడు అశ్వాసాల కావ్యమును రచించాడు. ప్రబంధ శైలిలో రచించబడిన రాజశేఖర చరిత్రలో అవంతీ పురాన్ని పాలించే ఒకానొక రాజశేఖరుడు అనే రాజు యొక్క యద్ధ విజయాలను, ప్రణయ విజయాలను వర్ణించాడు. ఈ గ్రంథమును ఈయన [[శ్రీకృష్ణదేవరాయలు|శ్రీకృష్ణదేవరాయల]] ఆస్థానములో చేరకముందే రచించాడు. రాయలసభలో ఉన్నపుడు ఈయన ఏ రచనలు చేసిన ఆధారాలు లేవు. కనీసము సభలో చెప్పిన చాటు పద్యములు కూడా లభ్యము కాలేదు. ఈతని [[కవిత్వము]] మృదుమధుర పదగుంభనము కలదయి మనోహరముగా ఉంది.<ref name=kandukuri>{{cite book|last1=కందుకూరి|first1=వీరేశలింగం పంతులు|title=ఆంధ్రకవుల చరిత్రము - రెండవ భాగము (మధ్యకాలపు కవులు)|date=1949|publisher=హితకారిణీ సమాజము|location=రాజమండ్రి|page=64|url=https://te.wikisource.org/wiki/%E0%B0%86%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0_%E0%B0%95%E0%B0%B5%E0%B1%81%E0%B0%B2_%E0%B0%9A%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%AE%E0%B1%81/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%A6%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF%E0%B0%97%E0%B0%BE%E0%B0%B0%E0%B0%BF_%E0%B0%AE%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8|accessdate=7 December 2014}}{{Dead link|date=జనవరి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> సమకాలీన ప్రబంధ కవులకు భిన్నంగా, రాజశేఖర చరిత్ర యొక్క కథ పూర్తిగా మాదయ్యగారి మల్లన మేథోసృష్టే. దీనికి ఎటువంటి సంస్కృతమూలం లేదు. ఈయన సమకాలీనులతో పోలిస్తే, శృంగార వర్ణనలు చాలా సున్నితంగా, పరిమితంగా వ్రాశాడు.
రాయలతోపాటు
ఆంధ్ర
==రాజశేఖర చరిత్ర (మాదయ్యగారి మల్లన కావ్యం)==
|