ప్రజాశక్తి: కూర్పుల మధ్య తేడాలు

+ మూస
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ప్రజాశక్తి''' [[హైదరాబాదు]]లోని [[ప్రజాశక్తి సాహితీ సంస్థ]]చే ప్రచురించబడుతున్న తెలుగు దినపత్రిక.
ప్రజాశక్తి స్వాతంత్ర్యోద్యమ కాలములో [[1942]]లో ఆవిర్భవించింది. 1945 నుండి ఈ పత్రిక ప్రతిదినము ప్రచురించడం ప్రారంభమయ్యింది. అనతికాలములోనే బ్రిటీషు ప్రభుత్వ ఆగ్రహానికి గురై 1948లో నిషేదించబడినది.
1969లో వారపత్రికగా తిరిగి ప్రారంభమైనది. 1981లో దినపత్రికగా మారి [[విజయవాడ]] కేంద్రముగా తొలి సంచిక వెలువడినది. 2005 సెప్టెంబర్ వరకు 89 సంచికలకు ఎదిగినది.
 
{{తెలుగు పత్రికలు}}
"https://te.wikipedia.org/wiki/ప్రజాశక్తి" నుండి వెలికితీశారు