శ్రీరంగ దేవ రాయలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి యంత్రము కలుపుతున్నది: it:Sriranga I |
చి చిన్న చిన్న మార్పులు |
||
పంక్తి 1:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''శ్రీరంగ రాయలు''' అరవీటి వంశానికి చెందిన విజయనగర చక్రవర్తి. ఇతని పాలనా కాలం 1572 - 1586. ఇతడు [[తిరుమల దేవ రాయలు]] రెండవ కుమారుడు. ఇతని కాలంలో విజయనగర సామ్రాజ్యాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించాడు. కొన్ని చోట్ల విజయం సాధించినా కొంత భూభాగం నష్టపోయాడు.
ఇతను గోల్కొండ నవాబు అయిన [[ఇబ్రహీం కులీ కుతుబ్ షా|ఇబ్రహీం కుతుబ్ షా]] తో మంచి స్నేహం చేసినాడు. [[1576]]లో అలీ ఆదిల్షా [[పెనుగొండ]]పైకి దండయాత్రకు వచ్చి కొంత రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు, అంతే కాకుండా రాజును బంధీ చేసుకోని వెళ్ళినాడు. తరువాత సామంతులు కూడా స్వతంత్రులు అవ్వ ప్రయత్నించినారు. [[1577]]లో రాజు చెర నుండి బయటకి వచ్చి, మరలా సామంతులందరినుండీ కప్పాలు వసూలు చేశాడు. సైన్యాన్ని వృద్ది పరచినాడు.
[[1578]]లో [[బీజాపూరు]] సేనలు
▲[[1578]]లో [[బీజాపూరు]] సేనలు మరళా యుద్దానికి పెనుగొండపైకి వచ్చినాయి. కానీ అపజయంతో తీరని నష్టంతో వెనుతిరిగినాయి. ఈ యుద్దముగ పెనుగొండ సేనాని జగదేవరాయడు చక్కని వ్యూహంతో ఘోరమైన యుద్దం చేసెను.
[[1579]]లో గోల్కొండ సుల్తానులతో యుద్దమున చాలా వరకూ భూభాగాన్ని కోల్పోయినారు.
శ్రీరంగదేవరాయలు 1586లో మరణించాడు. అతనికి వారసులు లేనందున చిన్నతమ్ముడు [[వేంకటపతి దేవ రాయలు]] రాజయ్యాడు.
|