వచన కవిత: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:తెలుగు సాహిత్యం విశ్లేషణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 23:
వచనకవిత చందో ప్రాధాన్యం లేనిది కాబట్టి అనవసర పదాలు, పదాడంబరం పట్ల ప్రత్యేక శ్రద్దా ఉండవు. జనజీవితంలోని అలంకారాలకు ప్రాధాన్యతనివ్వడం వచన కవుల ప్రత్యేకత. ఆధునిక కవుల్లో అద్భుతమైన వచనకవితలు రాస్తున్నవారిలో కె. శివారెడ్డి, నందినీ సిధారెడ్డి, ప్రేంచంద్, అఫ్సర్ వంటి కవులు వచన కవితా ప్రక్రియకు వన్నెలు తెస్తున్నవారు. ఇప్పుడు [[పద్యం]] రాసే వారికంటే వచన కవిత రాయడం వైపే మొగ్గు చూపేవారు ఎక్కువ. ఫ్రీవర్స్ ఫ్రంట్ ప్రతి సంవత్సరం ఒక ఉత్తమ వచన కావ్యానికి పురస్కారాన్ని ప్రకటించి వచన కవితా ప్రక్రియను పరిపుష్టం చేస్తోంది.
 
 
==ఇతర కవితారీతులు==
 
 
==ఇవి కూడా చూడండి==
* [[కవిత]]
* [[వచన కవిత]]
* [[పద్యం]]
* [[ఛందస్సు]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లింకులు==
 
 
[[వర్గం:తెలుగు సాహిత్యం]]
 
[[వర్గం:తెలుగు సాహిత్యం విశ్లేషణ]]
"https://te.wikipedia.org/wiki/వచన_కవిత" నుండి వెలికితీశారు