బోథ్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 92:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో బోథ్ నియోజకవర్గం నుంచి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీకి చెందిన అభ్యర్థి సోయం బాపురావు సమీప ప్రత్యర్థి [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి నాగేశ్‌పై 12371 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. బాపురావుకు 53940 ఓట్లు రాగా, నాగేశ్‌కు 41569 ఓట్లు లభించాయి.
;2004 ఎన్నికలలో వివిధ అభ్యర్థులు పొందిన ఓట్ల వివరాలు:
 
{| class="wikitable"
|-
!క్రమ సంఖ్య
!అభ్యర్థి పేరు
!అభ్యర్థి పార్టీ
!సాధించిన ఓట్లు
|-
|1
|సోయం బాపురావు
|తెలంగాణ రాష్ట్ర సమితి
|53940
|-
|2
|జి.నాగేశ్
|తెలుగుదేశం పార్టీ
|41569
|-
|3
|మాధవిరాజు
|జనతా పార్టీ
|3491
|-
|4
|పెండుఎ నీలం
|ఇండిపెండెంట్
|1853
|-
|}
{{ఆదిలాబాదు జిల్లా శాసనసభ నియోజకవర్గాలు}}