దేవీభాగవతము: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Sridevibhagavatam.JPG|thumb|250px]]
 
'''శ్రీదేవీ భాగవతము''', ఒక శాక్తేయ పురాణము. ఇదీ, మరియు [[మార్కండేయ పురాణము]]లోని [[దేవీ మహాత్మ్యము]] శక్తి ఆరాధనా సంప్రదాయంలో విశేషమైన ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి.<ref>''The Triumph of the Goddess - The Canonical Models and Theological Visions of the Devi-Bhagavata PuraNa,'' Brwon Mackenzie. ISBN 0-7914-0363-7 </ref> ఇది ఒక [[ఉప పురాణము]] అని కొందరు అన్నప్పటికీ,
గ్రంధంలో మాత్రం ఇది [[మహా పురాణము]] అని ఉన్నది. <ref>"Thus ends the eighth chapter of the first Skandha in the Mahapurana Srimad Devi Bhagavatam of 18,000 verses by Maharsi Veda Vyasa" [http://www.astrojyoti.com/devibhagavatamindex.htm Srimad Devi Bhagavatam at Astrojyoti]</ref>
 
 
 
ఈ గ్రంధాలలో పరాశక్తియైన శ్రీమాతయే సకల సృష్టిస్థితిలయకారిణియైన పరబ్రహ్మస్వరూపిణి అని చెప్పబడింది. 7వ స్కంధంలో 33వ అధ్యాయంలో దేవి విరాట్ స్వరూప వర్ణన ఉన్నది. 35వ, 39వ అధ్యాయాలలో శ్రీమాతను ధ్యానించే, ఆరాధించే విధములు తెలుపబడినాయి. ఇంకా అనేక పురాణ గాధలు, ఆధ్యాత్మిక తత్వాలు, భగవన్మహిమలు ఇందులో నిక్షిప్తం చేయబడినాయి.
ఇది [[త్రిమూర్తులు]] చేసిన శ్రీదేవీ స్తోత్రాలతో ప్రారంభమౌతుంది.
 
 
దీని మూలం [[వ్యాసుడు]] రచించిన దేవీ భాగవతము. ఇందులో పద్దెనిమిది వేల శ్లోకాలు, పన్నెండు స్కంధాలు, మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ఉన్నాయి. సర్గము, ప్రతిసర్గము, వంశము, మన్వంతరము, వంశానుచరితము అనే అయిదు లక్షణాలు గల మహా పురాణము.
 
[[Image:Sridevibhagavatam.JPG|thumb|250px]]
==స్కంధాల విభాగం==
 
Line 43 ⟶ 42:
* '''[[యామిజాల పద్మనాభస్వామి''']] రచన - "శ్రీ దేవీ భాగవతము''' - బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు,
దీనిని కవిరత్న కవికులతిలక శ్రీ [[యామిజాల పద్మనాభస్వామి]] గారు రచించారు. దీనిని [[బాలసరస్వతీ బుక్ డిపో]] వారు [[2005]] సంవత్సరంలో ప్రచురించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు [[టి.బాలనాగయ్య శ్రేష్ఠి]] గారికి జగజ్జనని కలలో కనిపించి ఆనతిచ్చిన అనంతరం ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లుగా పేర్కొనబడినది. పన్నెండు స్కందములు గల ఈ వచన గ్రంథమును రచించి యామిజాల తల్లిదండ్రులైన శ్రీ కామేశ్వరీ లక్ష్మీనృసింహులకు అంకితమిచ్చారు. దీనిని యామిజాల కవీంద్రులు సులభమైన తెలుగు భాషలోనికి అనువదించారు.
 
 
* '''[[తిరుపతి వెంకట కవులు]]''' - దేవీభాగవతం - పద్యరూపంలో
 
==మూలాలు==
;* శ్రీదేవీ భాగవతము, యామిజాల పద్మనాభస్వామి, బాలసరస్వతీ బుక్ డిపో, మద్రాసు, 2005.
 
దీనిని కవిరత్న కవికులతిలక శ్రీ [[యామిజాల పద్మనాభస్వామి]] గారు రచించారు. దీనిని [[బాలసరస్వతీ బుక్ డిపో]] వారు [[2005]] సంవత్సరంలో ప్రచురించారు. ఈ సంస్థ వ్యవస్థాపకులు [[టి.బాలనాగయ్య శ్రేష్ఠి]] గారికి జగజ్జనని కలలో కనిపించి ఆనతిచ్చిన అనంతరం ఈ గ్రంథాన్ని ఆవిష్కరించినట్లుగా పేర్కొనబడినది. పన్నెండు స్కందములు గల ఈ వచన గ్రంథమును రచించి యామిజాల తల్లిదండ్రులైన శ్రీ కామేశ్వరీ లక్ష్మీనృసింహులకు అంకితమిచ్చారు. దీనిని యామిజాల కవీంద్రులు సులభమైన తెలుగు భాషలోనికి అనువదించారు.
 
 
"https://te.wikipedia.org/wiki/దేవీభాగవతము" నుండి వెలికితీశారు