గద్వాల సంస్థానం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
+ బొమ్మ |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{విస్తరణ}}
[[ఫైలు:Gadwal Fort.JPG|200px|righ|thumb|<center>గద్వాల సంస్ఠానాధీశులు కట్టించిన
''గద్వాల సంస్థానము'' [[తుంగభద్ర]] మరియు [[కృష్ణా నది|కృష్ణా]] నదుల మధ్య
1650 ప్రాంతములో ముష్టిపల్లి వీరారెడ్డి [[అయిజా]], [[దరూరు]] మొదలైన మహళ్లకు [[నాడగౌడు]]గా ఉండేవాడు. వీరారెడ్డికి మగ సంతానము లేకపోయడము వలన తన ఏకైక కుమార్తెకు వివాహము చేసి అల్లుడు పెద్దారెడ్డిని ఇల్లరికము తెచ్చుకున్నాడు. వీరారెడ్డి తరువాత అల్లుడు పెద్దారెడ్డి నాడగౌడు అయినాడు. పెద్దారెడ్డికి ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆనందగిరి, చిన్నవాడు సోమగిరి (ఈయననే సోమానాధ్రి, సోమన్నభూపాలుడని ప్రసిద్ధుడయ్యాడు). పెద్దారెడ్డి తరువాత ఆయన రెండవ కొడుకు సోమన్న [[1704]] నుండి నాడగౌడికము చేశాడు. ఈయనే కృష్ణా నది తీరాన గద్వాల కోట నిర్మించి తుంగభద్రకు దక్షిణమున రాజ్యాన్ని [[బనగానపల్లె]], [[ఆదోని]], [[సిరివెళ్ల]], [[నంద్యాల]], [[సిద్ధాపురం]], [[ఆత్మకూరు, కర్నూలు జిల్లా|ఆత్మకూరు]], [[అహోబిళం]], [[కర్నూలు]] మొదలైన ప్రాంతాలకు విస్తరింపజేశాడు.
[[నిజాం]] అలీ ఖాన్ అసఫ్ ఝా II యొక్క పరిపాలనా కాలములో,
గద్వాల సంస్థానాధీశులు తమ స్వంత నాణేలను ముద్రించుకున్నారు కూడా. 1909 నాటికి కూడా ఈ నాణేలు రాయిచూరు ప్రాంతంలో చలామణీలో ఉండేవి.<ref>ImprialGazetterOfIndiaHyderabad పుస్తకం నుండి. ఇంపీరియల్ గజెట్లను [http://www.archive.org/search.php?query=collection%3Amillionbooks%20AND%20language%3AEnglish%20AND%20imperial మిలియన్ బుక్స్] సైటు నుండి దిగుమతి చేసుకోవచ్చు</ref>
==గద్వాల సంస్థానమును పాలించిన రాజులు==
*రాజ శోభనాద్రి
*రాణి అమ్మక్కమ్మ
*రాణి లింగమ్మ
*రాజా తిరుమలరావు
*రాణి మంగమ్మ
*రాణి చొక్కమ్మ
*రాజా రామారావు
*రాజా చిన్నసోమభూపాలుడు
*రాజా చిన్నరామభూపాలుడు
*రాజా సీతారాం భూపాలుడు
*రాణి లింగమ్మ
*రాజా సోమభూపాలుడు
*రాణి వెంకటలక్ష్మమ్మ
*రాజారాంభూపాలుడు
*రాణి లక్ష్మీదేవమ్మ
*మహారాణి ఆదిలక్ష్మిదేవమ్మ
==ఇవి కూడా చూడండి==
|