జై ఆంధ్ర ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

కొంత వివరణ ఛేర్చాను
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[హైదరాబాదు]] సంస్థానంలో [[1915]] లో [[నిజాము]] జారీ చేసిన ఒక ఫర్మానా ప్రకారం [[ముల్కీ నియమాలు]] అమలు లోకి వచ్చాయి. వీటి ప్రకారం హైదరాబాదు సంస్థానంలో పుట్టిన వారు కాని, హైదరాబాదులో కనీసం 15 ఏళ్ళుగా నివసిస్తూ, తమ ప్రాంతానికి తిరిగి వెళ్ళమని అఫిడవిట్టు ఇచ్చిన వారు మాత్రమే ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు. [[1969]]లో ముల్కీ నియమాలు భారతదేశ ప్రజల మౌలిక హక్కులను కాలరాచేటట్లు ఉండటం వలన రాజ్యాంగ విరుద్దమని<ref name="supreme1">ముల్కీ నిభందనాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో ధాకలైన వ్యాజ్యం యొక్క తీర్పు పాఠం: [http://openarchive.in/judis/1772.htm ఏ. వీ. ఎస్. నరసింహా రావు vs. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం]</ref> భారత అత్యున్నత న్యాయస్థానం తన తీర్పులో ప్రకటించడంతో [[మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము|మొదటి తెలంగాణా ఉధ్యమం]] ఉదృతరూపం దాల్చింది. అయితే [[1972]]లో వేరొక కేసులో అంతకు ముందు తాను చేసిన తీర్పును చెల్లుబాటు కాకుండా ముల్కీ నియమాలను హైదరాబాదులో ఎప్పటినుండో ఉన్న నియమ నిభందనలను కావున వాటిని గౌరవించాలనే ఉద్దేశంతో ముల్కీ నిభందనలను అమలు చేయాలని అత్యున్నత న్యాసస్థానం తీర్పునిచ్చింది<ref name="supreme2">1972లో సుప్రీంకోర్టు ముల్కీ నిభందనలపై చేపట్టిన తదుపరి వ్యాజ్యం యొక్క తీర్పు పాఠం: [http://openarchive.in/judis/6695.htm డైరెక్టరు, పరిశ్రమలు మరియు వాణిజ్యం శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం vs. వి. వెంకటరెడ్డి]</ref>. ముల్కీ నిబంధనలపై [[సుప్రీం కోర్టు]] ఇచ్చిన తీర్పునకు పర్యవసానంగా '''జై ఆంద్రా''' పేరుతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఉద్యమానికి దారితీసింది.
 
==నేపథ్యం==
"https://te.wikipedia.org/wiki/జై_ఆంధ్ర_ఉద్యమం" నుండి వెలికితీశారు