ఏనుగుల వీరాస్వామయ్య: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మలు చేర్చాను
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
 
==ఉద్యోగం==
12 యేళ్ళకే వీరాస్వామయ్య ఆంగ్లం ధారాళంగా చదవడం నేర్చుకొన్నాడు. ఆ వయసులోనే "బోర్డ్ ఆఫ్ ట్రేడ్"లో "వాలంటీరు"గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పటిలో ఇంగ్లీషు వేర్చుకొన్నవారు అధికంగా వాలంటీరుగానే చేరి, తమ శక్త్యనుసారం పై ఉద్యోగాలకు ఎదిగేవారు. అతి చిన్న వయసులోనే అతని ప్రతిభ చూసి పై అధికారులు అతనిని తమ వద్ద పనిచేయించుకోవాలని పోటీ పడేవారట. తెలుగు, తమిళ, ఇంగ్లోషుఇంగ్లీషు భాషలలో కూడా అతను మంచి ప్రభప్రతిభ సాధించి ఉండవచ్చును. 13వ యేట తిరునల్వేలి జిల్లా కలెక్టర్ ఆఫీసులో "ఇంటర్ప్రిటర్"గా ఉద్యోగంలో కుదిరాడు. అప్పట్లో కలెక్టర్ చాలా చాలా పెద్ద ఉద్యోగం. అంత చిన్నవయసులో కలెక్టర్ ఆఫీసులో చేరగలగడం వీరాస్వామయ్య ప్రతిభకు తార్కాణం.
 
 
రెండు సంవత్సరాల తరువాత వీరాస్వామయ్య చెన్నపట్నం చేరి అనేక వ్యాపార సంస్థలలో పనిచేసి బుక్‌కీపింగ్ లాంటి అనేక విద్యలలో నిపుణుడయ్యాడు. బోర్డ్ ఆఫ్ ట్రేడ్‌లో ఎకౌంటెంట్‌గా పని చేశాడు. ఈ సమయంలోనే సంస్కృతంలోను, జ్యోతిష్యం, ఖగోళం, స్మృతులు, పురాణాలు వంటి అనేక విషయాలలో పండితుడైనట్లున్నాడు. 15యేళ్ళ బాలుడు బాధ్యత గల ఉద్యోగంలో పై అధికారుల మెప్పును పొందుతూ అంత శాస్త్రవిజ్ఞానం సంపాదించడం ఆశ్చర్యకరం. అతని ప్రతిభను గుర్తించి మద్రాసు సుప్రీం కోర్టువారు అతనికి "హెడ్ ఇంటర్ప్రిటర్" ఉద్యోగాన్ని ఇచ్చారు. ఇది చాలా గొప్ప ఉద్యోగంగా భావింపబడేది. పాశ్చాత్య చట్టాలను, స్థానిక ధర్మ సంప్రదాయాలను, ఆచారాలను సమన్వయపరుస్తూ విచారణ జరపడానికి బ్రిటిష్ జడ్జీలకు ఇంటర్‌ప్రిటర్లు సహాయపడేవారు. క్రొత్త ఉద్యోగంలో చేరేముందు పాత సంస్థవారు అతనికి ఘనమైన వీడ్కోలు ఇస్తూ బంగారపు నశ్యపు డబ్బాను బహూకరించారు. అప్పటిలో బ్రిటష్ పాలనలో ఉన్న ప్రాంతాలలోని బలమైన చట్టాలవలనచట్టాల వలన నెలకొన్న స్థిరత్వానికి, ఇతర పాలకుల ప్రాంతాలలో జరిగే అరాచకాలకు మధ్య భేదాన్ని వీరాస్వామయ్య యాత్రా చరిత్రలో స్పష్టంగా గమనించవచ్చును.
అరాచకాలకు మధ్య భేదాన్ని వీరాస్వామయ్య యాత్రా చరిత్రలో స్పష్టంగా గమనించవచ్చును.
 
 
అప్పటికి కృష్ణా గోదావరి నదులపై ఆనకట్టలు కట్టలేదు. 19వ శతాబ్ది ఉత్తరార్ధంలో తీవ్రమైన కరువు కాటకాలు వచ్చాయి. ప్రజల ఆకలి తీర్చడానికి "గంజిదొడ్లు" (ఆహార సహాయ కేంద్రాలు) ఏర్పాటు చేశారు. అలాంటి గంజిగొడ్లదగ్గరగంజిగొడ్ల దగ్గర ఒక తపస్విలా తన బాధ్యత నిర్వహించి వీరాస్వామయ్య వీలయినంతమందికి సహాయపడ్డాడు.
 
 
సర్ రాల్ఫు ఫాల్మరు దొరగారు ఆయనకు వ్రాసి యిచ్చిన టెష్టిమోనియల్ అనే యోగ్యతా పత్రికలో - అయన కోర్టులోనున్నుకోర్టులో నున్ను, చేంబరులోనున్నుచేంబరులో నున్ను, అలసట లేక బహునెమ్మదితోబహు నెమ్మదితో పనులు గడుపుచు వచ్చెననిన్ని, ఆయన తన గొప్ప వుద్యోగపుఉద్యోగపు పనులను మిక్కిలి నమ్మకముగనమ్మకముగా జరిపించెననిన్ని, మరిన్ని ప్రజల మేలు కోరి స్మృతచంద్రిక మొదలైన పుస్తకములకు త్రాన్‌సులేషన్ చేసెననిన్ని, నేనెరిగినంతలో గనర్నమెంటువారిగవర్నమెంటువారి విశేష కృపకు యీ పురుషుడు పాత్రుడైనట్లు హిందు పెద్దమనుషులలో ఎవరున్ను ఎక్కువైనవారు లేరని నాకు తోచియున్నదనిన్ని వ్రాయబడియున్నది.
 
==పాండిత్యం==
ఆంగ్ల విద్య, పాశ్చాత్య విజ్ఞానాల అవుసరంఅవసరం వీరాస్వామయ్య బాగా గుర్తించాడు. అప్పటికి విశ్వవిద్యాలయాలు లేవు. కొద్దిపాటి కళాశాలలు కూడా లేవు. ఆ కాలంలోనే తన పలుకుబడితో "హిందూ లిటరరీ సొసైటీ" స్థాపించి వీరాస్వామయ్య ఆధునిక విద్యకు బాట వేశాడు. మద్రాసులో విశ్వవిద్యాలయం స్థాపించాలనే భావనకు ఈ చర్య పునాది వేసింది. (ఇదంతా లార్డ్ మెకాలేకు చాలా ముందుకాలం.)
 
అచ్చు పుస్తకాలు లేని ఆ కాలంలో వీరాస్వామయ్య సంపాదించిన పాండిత్యం ఆశ్చర్యకరంగా ఉంటుంది. సందర్భానుసారంగా తన రచనలో అతను ఉదాహరించిన విషయాలు శృతి, స్మృతులపై అతని జ్ఞానాన్ని, అతని తార్కిక లక్షణాన్ని, సత్యశోధన పట్ల నిబద్ధతను తెలియజేస్తాయి. సౌరమాన చాంద్రమాన విధానాలలో అధిక క్షయ మాసాల గురించి అతని ఉపన్యాసాన్ని ఖగోళ శాస్త్ర విషయాల గురించిన పండిత సభలో హర్షించి పండితులు రత్నహారాన్ని బహూకరించారు. స్మృతులు, శృతులు ఎన్ని అన్న విషయంపై ధర్మ నిర్ణయం చేయవలసినదని అతని యాత్రా సమయంలో గయలో ఒక జడ్జి అతనిని కోరాడు. ఆ పండిత సభలో సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చి, ఈ విషయంపై ఉన్న భిన్నాభిప్రాయాలను, నిశ్చయమైన ప్రమాణాలను, అఅస్పష్టతకుఅస్పష్టతకు కారణాలను వివరించాడు. అతను ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలించేవాడు.
 
==వ్యక్తిత్వం, హోదా==
కష్టాలు పడి, స్వయంకృషితో ఉన్నత స్థానానికి ఎదిగిన వీరాస్వామి పండితుడు, వివేకవంతుడే కాక వినయశీలి. ఇంగ్లీషు దొరలవద్ద ఉద్యోగం చేస్తూ వారి అభిమానాన్ని చూరగొన్నాగాని తన మతం, సంప్రదాయం పట్ల తన భావాలను నిర్భయంగా ప్రకటించేవాడు. ఎంత పెద్ద దొరతోనైనా వాదానికి దిగి భిన్న మతతత్వాలకు సమన్వయం కుదిర్చే ప్రయత్నం చేసేవాడు. అయినా వారి అభిమానాన్ని అతను నిలుపుకొన్నాడు.
 
ఉన్నత ఉద్యోగంలో తనకున్న విశేష స్థాయిని అతను ఎప్పుడూ చెప్పుకోలేదు. సందర్భానుసారంగా మాత్రమే మనం గ్రహించాలి. తన యాత్ర ఆరంభంలో అప్పటి విధానం ప్రకారం వీరాస్వామయ్య మద్రాసు దొరలనుండి "క్యారక్టర్లు" (ఇతర స్థలాలలో ఉండే అధికారులకు తనగురించిన పరిచయ పత్రాలు కావచ్చును) తీసుకొని వెళ్ళాడు. అవి చూసి దేశమంతటా దొరలు, సంస్థానాధీశులు వీరాస్వామయ్యను విశేషంగా మన్నించి అతని అవసరాలన్నీ సమకూర్చారు. గవర్నరు లాంటి హోదా ఉద్యోగులు కూడా అతనిని మన్నించారు. ఆ కాలంలో సంస్థానాధీశులకు మాత్రమే వారి పరివారం ఆయుధాలు ధరించడాని అనుమతి ఉండేది. అలాంటి సదుపాయం వీరాస్వామి పరివారానికి కలుగజేశారు. గంగను దాటే ముందు వీరాస్వామయ్య సామానులను తనిఖీ చేయాలని పట్టుబట్టినపట్టు బట్టిన కస్టమ్స్ ఉద్యోగిని ఆ పేఆపే కమిషనర్ వెంటనే డిస్మిస్ చేశాడు. అయితే అతనిని క్షమించమని వీరాస్వామయ్య కోరాడు.
 
 
తన యాత్ర తనకొక్కడికే పుణ్యవంతం కావాలని అతను కోరుకొనలేదు. నూరుమందికినూరు మందికి పైగా ఉన్న తన పరిజనం చేత యాత్రాఫలసిద్ధికియాత్రా ఫలసిద్ధికి కావలసిన విధులు, కర్మలు అన్నింటినీ చేయించాడు. దారిలో తన పరిజనానికి ఆయనే వైద్యుడు కూడాను. దారిలో అస్వస్థతకు గురైన నౌకర్లు కూడా యాత్రను పూర్తి చేయాలని స్థానికి కూలీల ద్వారా డోలీలు ఏర్పాటు చేయించాడు. ఆఖరికి స్థానికంగా తెచ్చుకొన్న తాత్కాలిక కూలీకి జ్వరమొస్తే అతనిని మోసుకెళ్ళడానికి మరో నలుగురు కూలీలను నియమించాడు. కాశీలో చలికాలంలో రక్షణ కోసం అందరికీ తగు వస్త్రాలు, నూనెలు కొని ఇచ్చాడు.
 
 
తన యాత్రా ఫలాన్ని తనకొకడికే పరిమితం చేసుకోలేదు. నలభై బిందెల గంగాజలాన్నిగంగా జలాన్ని పది బాడుగ గుర్రాలమీద చెన్నపట్నం పంపించే ఏర్పాటు చేయించాడు. అయినా ఆ జలం రవాణాకు ఏమయినా అంతరాయం కలుగుతుందేమోనని మరొక ఎనిమిది బిందెల తనవెంట రెండు బండ్లలో తీసుకొని వచ్చాడు. ఆ పుణ్య తీర్ధాన్ని మద్రాసులో ఇంటింటికి పంచాడు.
 
 
దానగుణానికిదాన గుణానికి వీరాస్వామి పెట్టింది పేరు. తన శక్తికి మించిన దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమాలను తలకెత్తుకొని విజయవంతంగా పూర్తి చేశాడు. తనకెవరైనా కొంచెమైనా సహాయపడితే అది మరచి మరచిపోకుండాపోకుండా గుర్తుంచుకొని అంతకు ఎన్నోరెట్ల సహాయం చేసేవాడు. తన కూతురి వివాహానికి, బంధువుల ఆక్షేపణను లక్ష్యపెట్టుండా, సమస్త జాతులవారికి భోజనాలు ఏర్పాటు చేసెను. ఇంత ఖర్చు చేసేబదులు పిల్లదానికి కొంత ఆస్తి ఏర్పరుచవచ్చునుగదా అని బంధువులు ప్రశ్నించారు. చిన్నదాని పోషణ నిమిత్తము ద్రవ్యమును మనుష్యాధీనముగా నుంచుటకు బదులుగా ఈశ్వరుని చేతిలో భద్రంగా ఉంచుతున్నాని చెప్పాడు వీరాస్వామయ్య.
 
==కాశీయాత్ర==
Line 47 ⟶ 46:
 
 
ఇలా 1830 మే 18న అతని కాశీయాత్ర ప్రారంభమైంది. షుమారు 15 నెలలు సాగిన ఈ యాత్రలో అతని కుటుంబ స్తీస్త్రీ జనం, బంధువులు, పరిజనులు షుమారు 100 మంది పైగా ఉన్నారు. వారు తిరుపతి, కడప, కర్నూలు, హైదరాబాదు, నాగపూరు, ప్రయాగల మీదుగా కాశీ చేరుకొన్నారు. ప్రయాణం అధికంగా పల్లకీలు మోసే బోయల ద్వారా జరిగినట్లు తెలుస్తున్నది. వారు కాశీ నుండి గయ ద్వారా కలకత్తా నగరానికి చేరారు. తరువాత ఉత్కళ ప్రాంతంభువనేశ్వరంప్రాంతం భువనేశ్వరం, బురంపురంలబరంపురంల మీదుగా శ్రీకాకుళం చేరారు. రఅజమహేంద్రవరంరాజమహేంద్రవరం, బందరు, నెల్లూరులగుండానెల్లూరుల గుండా తిరిగి చెన్నపట్నం చేరుకున్నారు. అప్పటికి రైళ్ళు లేవు. రోడ్లు కూడా సరిగా లేవు. కంకర రోడ్లసలేలేవురోడ్లసలే లేవు. "బాట సరాళము" అంటే మనుషులు, బండ్లు నడవడానికి వీలుగా ఉన్నదని అర్ధం చేసుకోవాలి. అతని యాత్రలో సందర్శించిన కొన్ని వూర్లు, మజిలీలు, స్థలాలు ఇలా ఉన్నాయి. ఇక్కడ వ్రాసిన తేదీలు వాటి ప్రక్కన ఇచ్చిన ఏదో ఒక వూరి మజిలీకి చెందినవవుతాయి.
 
 
* '''1830 మే 18''' - చెన్న పట్నం, మాధవరం, పాలవాయి సత్రం, వెంకటేశనాయుడి సత్రం (పెదపాళెము), తిరువళ్ళూరు, కనకమ్మ సత్రం (కార్వేటి నగరం), బుగ్గగుడి, పుత్తూరు, వడమాలపేట సత్రం, అలమేలు మంగాపురం.
 
* మే 23 - దిగువ తిరుపతి, తిరుపతి కొండ
Line 66 ⟶ 65:
* జూన్ 21 - సిద్ధేశ్వరం ఘాటు, పెంటపల్లి, పానగల్లు, చిన్నమంది, వనపర్తి, గణపురం, చోళీపురం, మనోజీపేట, జడచర్ల, నాగనపల్లె (బాలనగరం), జానంపేట (ఫరక్కునగరం), షాపురం
 
* జూన్ 29 - హయిదరాబాదుహైదరాబాద్ (బేగం బజారు)
 
* జూలై 8 - శికిందరాబాదుసికింద్రాబాదు, గోలకొండగోల్కొండ
 
* జూలై 20 - మేడిచర్ల, మాషాపేట, బిక్కనూరుపేట, కామారెడ్డిపేట, మల్లుపేట, యాదలవాయి, జగనంపల్లె, వేములవాడ, దూదుగాం, స్వర్ణ, ఆర్మూరు, రామనపేట
 
* జూలై 31 - (గోదావరి దాటడం), నిర్మల (కుశ దర్పణం)
Line 81 ⟶ 80:
* సెప్టెంబరు 6 - నర్మదావది దాటడం, తిలవారా
* సెప్టెంబరు 8 - జబ్బల్ పూరు
* సెప్టెంబరు 13 - గోసలపూరు
* సెప్టెంబరు 22 - రీమా
* సెప్టెంబరు 29 - మిరిజాపూరు
* అక్టోబరు 9 - వింధ్యవాసిని
* అక్టోబరు 12 - ప్రయాగ (అలహాబాదు)
* అక్టోబరు 23 - గంగమీద ప్రయాణం
* అక్టోబరు 27 - కాశీ, హరిద్వాఱము, గంగోత్తరిగంగోత్రి, బదరీ నారాయణము, కాశ్మీరము
* డిసెంబరు 17 - గయకు ప్రయాణం, గాజీపూరు
* డిసెంబరు 28 - పట్నా, జ్వాలా ముఖి, దేవప్రయాగ
Line 98 ⟶ 97:
* ఏప్రిల్ 9 - కలకత్తా
* జూన్ 3 - వుడుబడియా, భద్రకాళి, రాణీసరాయి
* జూన్ 18 - మహానది దాటడం, కటకం(కటక్), పిప్పిలి
* జూన్ 21 - జగన్నాధము (భువనేశ్వరం)
* జూన్ 27 - నరసింగగాటు
* జూన్ 28 - మాణిక్యపట్టణం, చిలక సముద్రం
* జూన్ 30 - గంజాం (ఋషికుల్య నది)
* జూలై 1 - నాయుడిపేట, ఛత్రపురం, బురంపురంబరంపురం
 
* జూలై 3 - యిచ్ఛాపురంఇచ్ఛాపురం, గంజాం జిల్లాలోని రేవులు, కంచర్ల, పలాశీపలాస, రఘునాధపురం, హరిశ్చంద్రపురం, నరసన్నపేట, రావులవలస
 
* జూలై 7 - శ్రీకాకుళము, శ్రీకూర్మము
Line 111 ⟶ 110:
* జూలై 9 - వెజ్జపురం, గిరివాడిపాళెం, గంజాం మరియు విజయనగరం తాలూకాలలోని అగ్రహారాలు, మహాస్థలాలు
 
* జూలై 10 - విజయనగరం, ఆలమంద, సుబబవరంసబ్బవరం, సింహ్వాచలము, కసంకోట, అనకాపల్లి, యలమంచిలి, దివ్యల, నక్కపల్లి, వుపమాకా, తుని, నాగలాపల్లి, యానాం, నీలపల్లి, యింజరము, మాదయ పాళెము, వుప్పాడా
 
* జూలై 20 - పిఠాపురము, పెద్దాపురము
Line 133 ⟶ 132:
* సెప్టెంబరు 1 - పొన్నేరి, విచ్చూరు
* సెప్టెంబరు 2 - తిరువట్టూరు
 
* '''1831 సెప్టెంబరు 3''' - చెన్నపట్టణము
 
చివరి అధ్యాయంలో కొన్ని వాక్యాలు:
: ౩వ తేదీ సాయంకాలము ౫ గంటలకు బయలువెళ్ళి యిష్టులతో గూడా చెన్నపట్టణమునకు అరకోశెడు దూరములో తండయారువేడులో ఉండే నాతోటయిల్లు ఆరు గంటలకు చేరినాను. ... ... నేను స్వస్థలమును వదలి మళ్ళీ చేరిన కాలము ౧౫ మాసాలు ౧౫ దినాలు ౧౦ నిముషాలు. నా స్వస్థలము వదలి దూర దేశమును సంచరించి మళ్ళీ వచ్చినట్టు నాకు నా పరివారానికిన్ని తోపచేయక వొకరికి కాలిలో ముల్లు గూడా నాటినట్టు తోపచేయకుండా తృణానికి తక్కువ అయిన నన్ను రాజఠీవిగానే స్థలము చేర్చినాడు గనుక అవ్యాజముగా ఈశ్వరుడు తృణాన్ని మేరువు చేస్తాడనే మాట సత్యం సత్యం పునఃసత్యమని నా సహోదరులైన లోకులు నమ్మవలసినది. (''తరువాత చెన్నపట్నం చరిత్ర గురించి వ్రాసాడు రచయిత'')
 
==కాశీయాత్ర చరిత్ర==
Line 155 ⟶ 154:
==మూలాలు, వనరులు==
 
'''[[కాశీయాత్ర చరిత్ర]]''' మొదటిసారి ముద్రింపబడినపుడు దానికి కోమలేశ్వరం శ్రీనివాసపిళ్ళై వ్రాసిన పీఠిక వీరాస్వామయ్య గురించి తెలుసుకోవడానికి ముఖ్యమైన ఆధారం. మరియు గ్రంధంలో వీరాస్వామయ్య సమయానుచితంగా చెప్పన కొద్దిపాటి స్వవిషయాలు గమనించవచ్చును. ఆ ఇప్పుడు పుస్తకం రెండు ముద్రణలలో లభ్యమవుతున్నది.
 
* '''ఏనుగుల వీరాస్వామయ్య కాశీయాత్ర చరిత్ర''' -మొదట 1838లో మద్రాసు నుండి ప్రచురింపబడిన ఈ పుస్తకం 1869లో మరల మద్రాసునుండి, 1941లో విజయవాడ నుండి ముద్రింపబడింది. 1941లో ఇది [[దిగవల్లి వేంకటశివరావు]] సంపాదకత్వంలో ఏసియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ మరియు మద్రాసు వారిచే ముద్రింపబడింది. ఈ మూడవ ముద్రణలో దిగనల్లి వేంకటశివరావు గ్రంధకర్త గురించి, ఆకాలంలో దేశ పరిస్థితుల గురించి వివరంగా వ్రాశాడు. బ్రౌన్ దొరకు, వీరాస్వామయ్యకు మధ్య నడచిన ఉత్తర ప్రత్యుత్తరాలు, వాటి ఫొటోలు ఇచ్చాడు. 1838 నాటి పుస్తకంనుండి తీసుకొన్న బొమ్మకు ఆంధ్రజ్యోతివారు క్రొత్త బ్లాకు చేసి ఇచ్చారు. ఏనుగుల వీరాస్వామయ్య గారి మిత్రుల గురించి కూడా సంపాదకుడు వివరమైన వ్యాసం వ్రాశాడు.
 
* '''కాశీయాత్రా చరిత్ర - ఏనుగుల వీరాస్వామయ్య''' - ఇది 1992లో [[ముక్తేవి లక్ష్మణరావు]] చే సంక్షిప్తీకరింపబడిన ముద్రణ. 1992లో [[తెలుగు విశ్వవిద్యాలయం]], హైదరాబాదు వారిచే ప్రచురింపబడింది. ఇందులో పాతపుస్తకంలో ఉన్న విషయాలు ఆధారంగా [[సంపాదకుడు]] ముక్తేవి లక్ష్మణరావు వీరాస్వామయ్య జీవితం, కాలం గురించి సుదీర్ఘమైన వ్యాసం [[సంపాదకీయం]] వ్రాశాడు. మూల ప్రతిలో కొంత భాగాన్ని (ముఖ్యంగా ఉత్తరాది ప్రయాణంలో భాగాన్ని) వదలివేసి, తక్కిన భాగాన్ని మాత్రం ప్రచురించాడు. మూల ప్రతిలో ఉన్న [[తెలుగు అంకెలు]] స్థానే ప్రస్తుతం అధికంగా వినియోగంలో ఉన్న [[ఇండో-అరబిక్ అంకెలు|ఇంగ్లీషు అంకెలు]] వాడాడు.