నెయ్యి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
|||
పంక్తి 4:
వెన్నను మరిగించడం ద్వారా నెయ్యిని తయారు చేస్తారు.
మానవుడు సంచారజీవనం వదలి, స్దిరనివాసం ఎర్పరచుకొని వ్యవసాయం చేయ్యడం మొదలుపెట్టుటకు మునుపే పశువులను
==నెయ్యిని తయారుచేయుట==
'''సంప్రదాయపద్థతి'''▼
భారతదేశంలో పశుపోషణ ఎక్కువగా గ్రామాలలోనే ఎక్కువ.రైతుకుటుంబాలు వ్యవసాయంతోపాటు పశుపోషనకూడ చేయుదురు.నగారాలలో ఎక్కువగా పాలడైరిల అధ్వర్యంలో పాలవుత్పత్తి జరుగును.గ్రామాలలో పాలను మరుగపెట్టి పెరుగుగా చేసి,పెరుగును చిలికి పెరుగునుండి వెన్న,మజ్జిగ తయారుచేయుదురు.పెరుగును నుండి వేరుచేసిన వెన్న తగినంత ప్రమాణంలో సేకరించిన తరువాత వెన్నను కరగించి నెయ్యిని చేయుదురు.సేకరించిన వెన్నను ఒక పెద్ద వెడల్పాటిపాత్రలో తీసుకొని సన్నని మంటక్రింద నెమ్మదిగా వేడిచేయుదురు(110-120<sup>0</sup>C).మొదటలో వేడిచేయునప్పుడు చిటపట ధ్వనులతో,పొంగుతో వెన్నమరగటం ప్రారంభించును.వెన్నలో అధికశాతంలో నీరు వుండటం వలన ఈ విధంగా చిటపట ధ్వనులు వచ్చును.వెన్ననెమ్మదిగా కరగటం ప్రారంభించును.మరుగునప్పుడు ఎర్పడుపొంగును తగ్గించుటకై మరుగుతున్న వెన్నలో కొన్ని తమలపాకులను వేయుదురు. తమలపాకులను వేయడం వలన మరుగుతున్న వెన్నలో సువాసన భరితంగా మారును.వెన్నకరిగి,తేమ తొలగిన తరువాత నెయ్యి లేతపసుపు రంగులో పారదర్శకంగా మారును.ఇలా ఎర్పడిన నెయ్యిని కొద్దిగా చల్లార్చి వడపోసి నెయ్యిలోని మలినాలను తొలగించెదరు.నెయ్యులో సంతృప్త కొవ్వుఆమ్లాలు68% వరకు వుండటం వలన గది ఉష్ణోగ్రతవద్ద నెయ్యిగడ్డకట్టును.
పాలడైరిలవారు వారు ఉత్పత్తిచేసిన మరియు రైతులనుండి సేకరించినపాలను,శీతలీకరించి అమ్ముటకుముందే పాలనుండి అపకేంద్రియయంత్రాల(centrifuges)ద్వారా వెన్ననువేరు చేసి, సేకరించెదరు.ఆలా సేకరించిన వెన్న ఎక్కువ ప్రమాణంలో వుండటం వలన రియాక్టరులలో వెన్నను కరగించి నెయ్యిని తయారుచేయుదురు.
|