వీరనరసింహ రాయలు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 3:
{{విజయనగర పరిపాలకుల చిట్టా}}
'''వీరనరసింహరాయలు''' విజయనగర సామ్రాజ్యపు చక్రవర్తి. తుళువ వంశ స్థాపకుడైన [[తుళువ నరస నాయకుడు | తుళువ నరస నాయకుని]] కుమారుడు. ఈయన అసలు పేరు కూడా తండ్రిలాగా నరస నాయకుడే, అయితే సింహాసనాన్ని మాత్రం '''వీర నరసింహ రాయలు''' అనే వీరోచిత పేరుతో అధిష్టించినాడు. ఇతని తండ్రి నరస నాయకుడు [[1503]]లో దివంగతుడైన తర్వాత వీరనరసింహరాయలు [[పెనుగొండ (అనంతపురం జిల్లా)|పెనుగొండ]] నందు బందీగా ఉన్న [[సాళువ
===సామంతుల తిరుగుబాట్లు===
పంక్తి 11:
వీరనరసింగ రాయలు మిగిలిన తిరుగుబాటు చేస్తున్న సామంతులను అణచివేయడానికి, తన సోదరుడైన [[శ్రీ కృష్ణదేవరాయలు]]ను రాజ్యపాలనకు నియమించి, [[1508]] నాటికి [[ఉమ్మత్తూరు]], [[శ్రీరంగపట్టణము]]లను ఓడించి విజయనగరము వచ్చినాడు, కానీ మరళా వీరు తోక జాడించినారు. దానితో ఈ సారి తన సోదరులగు [[అచ్యుత రాయలు]], [[శ్రీరంగ రాయలు]]ను సైన్యసమేతంగా సామంతులను అణుచుటకు పంపించెను, ఈ దండయాత్రలో [[కొంకణ]] ప్రాంతపాలకుడు కప్పము చెల్లించడానికి అంగీకరించినాడు. మిగిలినవారు ఎదిరించి ఓడిపొయినారు.
ఉమ్మత్తూరుపై యుద్ధంలో పోర్చుగీసు వారు గుఱ్ఱాలు, ఫిరంగులు సరఫరాచేసి రాయలకు సహాయం చేశారు. ప్రతిగా వీరు భట్కళ్ రేవుపై ఆధీనాన్ని పొందారు.
==దక్షిణ దండయాత్ర==
Line 18 ⟶ 20:
==వారసుడు==
దక్షిణ దేశ యాత్రలు తరువాత వీర నరసింగ రాయలు జబ్బు పడినాడు. దానితో తన వద్ద మహామంత్రిగా ఉన్న [[సాళువ తిమ్మరుసు]]ను పిలిపించి, తన తరువాత, తన ఎనిమి సంవత్సరాల కొడుకు [[తిరుమల రాయలు]]ను రాజ్యానికి వారసునిగా చేయమనీ, అలాగే [[శ్రీ కృష్ణదేవ రాయలు]] కను గుడ్లు పీకి చూపించమనీ ఆజ్ఞాపించాడు. కానీ తిమ్మరుసు ముందుగానే అనేక యుద్ధములందు శ్రీ కృష్ణదేవరాయల ప్రతాప సామర్ధ్యములు ఎరిగి ఉన్నందువల్ల ఆ పని చేయలేక విషయమంతా కృష్ణదేవ రాయలుకు చెప్పి అతనిని ప్రవాసం పంపించి, ఓ మేక కనుగుడ్లు తెచ్చి చూపించి రాజును అవసాన కాలంలో సంతృప్తి
{{విజయ నగర రాజులు}}
|