వావిలాల గోపాలకృష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
B.K.Viswanadh (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 8:
==స్వాతంత్రోద్యమంలో==
భీమవరపు నరసింహారావుతో కలిసి ఇంటింటికీ తిరిగి ''స్వరాజ్య భిక్ష'' పేరుతో బియ్యం, జొన్నలు సేకరించి కాంగ్రెస్ కార్యకర్తలకు వాటితో భోజన సదుపాయం కల్పించాడు. పలనాడు పుల్లరి సత్యాగ్రహంలో గార్లపాటి హనుమంతరావు తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు.
==పదవులు, బిరుదులు==
* అంధ్రా గాంధీ అని పిలిచే ఈయన [[సోషలిస్టు]]
* 1974 - 77 కాలంలో [[తెలుగు అధికారభాషా సంఘం]] అధ్యక్షునిగా పని చేశాడు.
* గుంటూరు జిల్లా కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా పనిచేసారు
* గుంటూరు జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా పనిచేసారు
* 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి, గెలుపొందారు.
* 1955, 62, 67 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఆయన గెలుపొందారు.
==రచనలు==
తెలుగులో నలభై అయిదు, ఆంగ్లంలో పదహారు పుస్తకాలు
|