వావిలాల గోపాలకృష్ణయ్య: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 8:
 
==స్వాతంత్రోద్యమంలో==
భీమవరపు నరసింహారావుతో కలిసి ఇంటింటికీ తిరిగి ''స్వరాజ్య భిక్ష'' పేరుతో బియ్యం, జొన్నలు సేకరించి కాంగ్రెస్ కార్యకర్తలకు వాటితో భోజన సదుపాయం కల్పించాడు. పలనాడు పుల్లరి సత్యాగ్రహంలో గార్లపాటి హనుమంతరావు తదితర నాయకులతో కలిసి పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా, గుంటూరు జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా, ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ సంఘ సభ్యుడిగా ఉన్నారు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావల్సిందే. సోవియెట్ పద్ధతిలోనే ఆ సమస్య పరిష్కారం అవుతుందన్నారు.1925లోనే సత్తెనపల్లిలో 'శారదానిలయం' అనే గ్రంథాలయాన్ని నెలకొల్పారు. 1952లో సత్తెనపల్లి''వావిలాల నియోజకవర్గంగోపాలకృష్ణయ్య నుంచిఇన్‌స్టిట్యూట్ ఉమ్మడిఆఫ్ మద్రాసురీసెర్చ్ రాష్ట్రఅండ్ శాసనసభకుహయర్ ఇండిపెండెంట్స్టడీస్'' అభ్యర్థిగాఅనే పోటీచేసి,సంస్థని గెలుపొందారుగుంటూరు అరండల్‌పేటలో ఏర్పాటు చేశారు. 1955,చివరి 62,రోజులలో 67ఆనారోగ్యానికి సంవత్సరాల్లోగిరై జరిగినపక్షవాతంతో ఎన్నికల్లోగుంటూరు సత్తెనపల్లిఆస్పత్రిలో నుంచిచికిత్స ఆయన గెలుపొందారుచేయించుకున్నారు.''వావిలాల గోపాలకృష్ణయ్యశ్వాస ఇన్‌స్టిట్యూట్కోశ ఆఫ్సంబంధమైన రీసెర్చ్వ్యాధితో అండ్నిమ్స్‌లో హయర్కొంతకాలం స్టడీస్''వైద్యం అనేచేయించుకొన్న సంస్థనిఆయన గుంటూరు2003 అరండల్‌పేటలోఏప్రిల్ ఏర్పాటు30న చేశారుపరమపదించారు.
చివరి రోజులలో ఆనారోగ్యానికి గిరై పక్షవాతంతో గుంటూరు ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్నారు. శ్వాస కోశ సంబంధమైన వ్యాధితో నిమ్స్‌లో కొంతకాలం వైద్యం చేయించుకొన్న ఆయన 2003 ఏప్రిల్ 30న పరమపదించారు.
 
==పదవులు, బిరుదులు==
* అంధ్రా గాంధీ అని పిలిచే ఈయన [[సోషలిస్టు]]
* 1974 - 77 కాలంలో [[తెలుగు అధికారభాషా సంఘం]] అధ్యక్షునిగా పని చేశాడు.
* గుంటూరు జిల్లా కాంగ్రెస్ సంఘ సంయుక్త కార్యదర్శిగా పనిచేసారు
* గుంటూరు జిల్లా కాంగ్రెస్ సివిక్ బోర్డు సభ్యుడిగా పనిచేసారు
* 1952లో సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి ఉమ్మడి మద్రాసు రాష్ట్ర శాసనసభకు ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి, గెలుపొందారు.
* 1955, 62, 67 సంవత్సరాల్లో జరిగిన ఎన్నికల్లో సత్తెనపల్లి నుంచి ఆయన గెలుపొందారు.
==రచనలు==
తెలుగులో నలభై అయిదు, ఆంగ్లంలో పదహారు పుస్తకాలు