అండమాన్ నికోబార్ దీవులు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
[[దస్త్రం:Andaman and Nicobar Islands in India (disputed hatched).svg|thumb|250px]]
 
[[దస్త్రం:andaman_nicobar_76.jpg|thumb|128px|అండమాన్ నికోబార్ దీవుల పటము - పోర్ట్ బ్లెయిర్ చుట్టూ ఉన్న ప్రాంతము మరింత క్షుణ్ణంగాస్పష్టంగా]]
 
'''అండమాన్ నికోబార్ దీవులు''' [[భారత దేశము]] యొక్క కేంద్ర పాలిత ప్రాంతము. ఈ దీవులు [[బంగాళా ఖాతము]] కునకు దక్షిణమున [[హిందూ మహాసముద్రము]] లో ఉన్నవి. [[అండమాన్ దీవులు|అండమాన్ దీవులను]] మరియు [[నికోబార్ దీవులు|నికోబార్ దీవులను]] వేరుచేస్తున్న 10° ఉ అక్షాంశమునకు ఉత్తరమున అండమాన్ దీవులు, దక్షిణమున నికోబార్ దీవులు ఉన్నవి. ఈ కేంద్ర పాలిత ప్రాంతము యొక్క రాజధాని నగరము [[పోర్ట్ బ్లెయిర్]].
{|
|విస్తీర్ణము||8293 చ.కీకి.మీ.
|-
|జనాభా||2772,77,989
|-
|రాజధాని||పోర్ట్ బ్లెయిర్
పంక్తి 19:
 
== పేరు ==
''అండమాన్'' అను పేరు ''హండుమాన్'' అను పదమునుండి పుట్టినది. [[మలయ్మలయు భాష]] లో హిందూ దేవుడు [[హనుమాన్]] లేదా హనుమంతున్నీహనుమంతుడిని హండుమాన్ అని పిలుస్తారు.
 
మలయ్మలయు భాషలో ''నికోబార్'' అనగా ''నగ్న మనుషుల భూమి''.
 
== చరిత్ర ==
17వ శతాబ్దంలొ మరాఠీలు(మహరాష్ట్రీయులుమహారాష్ట్రీయులు) ఈ దీవులను ఆక్రమించారు. అటు పిమ్మట ఈ దీవులు [[బ్రిటిష్బ్రిటిషు]] ఇండియాలో భాగం అయినవి. [[రెండవ ప్రపంచ యుద్ధం|రెండవ ప్రపంచ యుద్ద]] కాలంలో [[నేతాజీ సుభాష్ చంద్రబోస్]] నాయకత్వంలోని ఆజాద్ హింద్ ఫౌజ్, [[జపాన్|జపనీ]] యుల సహాయముతో ఈ దీవులను బ్రిటిష్బ్రిటిషు వారి నుండి స్వాధీనం చేసుకొన్నది. జనరల్ లోకనాధన్ గవర్నర్ గా తాత్కాలిక స్వతంత్ర భారత ప్రభుత్వం నెలకొల్పబడినది. నేతాజీ ఈ దీవులకు షహీద్(అమరజీవి) మరియు స్వరాజ్య్(స్వరాజ్యం) అని నామకరణం చేసారుచేసాడు. కానీకాని, రెండవ ప్రపంచ యుద్దములోయుద్ధములో జపనీయుల ఓటమి మరియు నేతాజీ మరణంతో ఈదీవులు తిరిగి బ్రిటిష్బ్రిటిషు వారి ఆధీనంలోకిఅధీనంలోకి వచ్చినవి. [[1947]] లో ఇవి స్వతంత్ర భారతంలో భాగం అయినవి.
 
ప్రవాస లేదా ఏకాంత ద్వీపాంతర వాస శిక్ష విధించబడిన భారత స్వతంత్రస్వాతంత్ర్య సమరయోధులను బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడి [[సెల్యులార్ జైలు]]లొ లో బంధించేది. ఈ జైలును కాలాపానీ అని కూడా పిలిచేవారు. [[పోర్ట్ బ్లెయిర్]] లోని ఈ సెల్యులార్ జైలును [[భారత్|భారతదేశ]] పు [[సైబీరియా]] గా పరిగణించేవారు.
 
[[డిసెంబర్ 26]], [[2004]] న [[హిందూ మహాసముద్రము]] లో సంభవించిన [[భూకంపం]] ఫలితంగా వచ్చిన [[సునామీ]] 7వేలకు పైగా అండమాన్అండమాను మరియు నికోబార్ దీవుల వాసులను పొట్టన పెట్టుకొంది. మరణించిన వారిలో అధికులు వేరే ప్రాంతాల నుంచి వచ్చి, ఇక్కడ స్థిరపడ్డవారే కాగా ఈ దీవులలోని ఆదిమవాసులు క్షేమముగా తప్పించుకోగలిగారు. <ref> http://news.bbc.co.uk/2/hi/south_asia/4181855.stm </ref>
 
== మార్గం ==
అండమాన్‌-నికోబార్‌ దీవులకు వెళ్లాలంటే ముందుగా వాటి రాజధాని పోర్ట్‌ బ్లెయిర్‌ చేరుకోవాలి. అక్కడికి [[చెన్నై]], [[కోల్‌కతా]] ల నుంచి విమాన సర్వీసులున్నాయి. ఓడలోనూ వెళ్లొచ్చు. ప్రయాణం కనీసం మూడ్రోజులుమూడు రోజులు పడుతుంది. బంగాళాఖాతంలో దాదాపు 8,249 చదరపు కిలోమీటర్ల మేర ఈ అండమాన్‌-నికోబార్‌ దీవులు విస్తరించి ఉన్నాయి. మొత్తం 572 దీవులు సముద్రంలో అక్కడక్కడా విసిరేసినట్టు ఉంటాయి. వీటిల్లో అండమాన్‌ దీవుల్లోకి మాత్రమే పర్యాటకుల్నిపర్యటకుల్ని అనుమతిస్తారు. నికోబార్‌ దీవుల్లోదీవులలోనికి ప్రవేశం లేదు.
== ఇవికూడా చూడండి ==
* [[2004 హిందూ మహాసముద్రపు భూకంపము]]
పంక్తి 43:
* [http://www.andaman.org/ అండమాన్ సంఘము]
* [http://www.andamanindia.com/ అండమాన్ఇండియా.కాం]
* [http://www.reefindia.org/andamannicobar.htm భారతదేసపుభారతదేశపు పగడపు దీవుల ప్రాంతము - అండమాన్]
* [http://www.sunnetwork.org/news/national/national.asp?id=19154 2004 హిందూ మహాసముద్రపు భూకంపముపై సన్ నెట్‌వర్క్ లో వ్యాసము]
== మూలాలు ==