మారన: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Bsnayudu143 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
* '''మారన''' (ఆంగ్లము: Marana) [[తిక్కన]] శిష్యుడు, ▼
* తెలుగులో తొలి పురాణమును అనువదించిన కవి.▼
▲*'''మారన''' (ఆంగ్లము: Marana) [[తిక్కన]] శిష్యుడు,
* ఇతను తన మార్కడేయపురాణమనే గ్రంథాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని అయిన గన్నయనాయకునికి [[మాలిక్ మక్బూల్]] అంకితమిచ్చినాడు.▼
▲*తెలుగులో తొలి పురాణమును అనువదించిన కవి.
* [[ప్రతాపరుద్రుడు]] క్రీ.శ.1295 నుండి క్రీ.శ.1326 వరకూ పరిపాలించినాడు.▼
▲*ఇతను తన మార్కడేయపురాణమనే గ్రంథాన్ని కాకతీయ సామ్రాజ్యంలో కాకతీయ ప్రభువైన ప్రతాపరుద్రుని సేనాని అయిన గన్నయనాయకునికి [మాలిక్ మక్బూల్] అంకితమిచ్చినాడు.
▲*[[ప్రతాపరుద్రుడు క్రీ.శ.1295 నుండి క్రీ.శ.1326 వరకూ పరిపాలించినాడు.
* మారన కూడా ఆకాలం వాడే.
* మారన మార్కండేయ పురాణంని 2547 గద్యపద్యాలుగా రచించినాడు.
* మారన ప్రాంతమును పూర్తిగా నిర్ధారించడానికి సరి అయిన ఆధారాలు లభించలేదు, కానీ ఆరుద్ర గారు మాత్రం తెలంగాణా ప్రాంతపు గోదావరి నదీ తీరం వాడని ఇతని రచనలోని ఓ పద్యాన్ని బట్టి ఊహించారు.
* హరశ్చంద్రోపాఖ్యానము కథయు,మనుచరిత్రమను కథయు మార్కండేయపురాణమునుండి గ్రహించినవే
* మారన కవిత్వం సలక్షణమయినదిగాను,మృదువుగాను ఉండును
* మారనకవి నాగయగన్ననిని ''నీతి యుగంధరుడు'' అని చెప్పెను
* మారన తనయాశ్వాసాంత గద్యములయందు '' శ్రీమదుభయకవిమిత్ర తిక్కనసోమయాజి ప్రసాదలబ్ద సరస్వతీపాత్ర తిక్కనామాత్యపుత్ర మారయనామధేయ ప్రనీతం '' అని చెప్పెను
* కృత్యాదిని కృతి నాయకుని వర్ణించుచూ నాతనిగూర్చి ఈ క్రింది పద్యంలో వివరించెను
<poem>
::విలసితరాజ్య చిహ్నములు విశ్రుతలక్ష్మియు నాయకత్వమున్ '' అని చెప్పెను.
</poem>
*ఈ కృతిపతి కేలికయైన ప్రతాపరుద్రుడు కాకతీయ వంశభూషణుడై జగత్ప్రసిద్ధుడయి యుండినవాడు.
[[వర్గం:తెలుగు కవులు]]
[[వర్గం:రచయితలు]]
|