వెల్లంకి నాగినీడు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
శ్రీ వెల్లంకి నాగినీడు గారు విజయవాడ దగ్గర కలువపాములలో జన్మించారు. కెమికల్ టెక్నాలజీలో డిప్లొమా చేశారు. ఎల్ వి ప్రసాద్ గారికి దగ్గర బంధువు.ప్రసాద్ ల్యాబ్‌కి జనరల్ మేనేజర్‌గా చేస్తున్నారు. నటన పై తనకి మిక్కిలి ఆసక్తి. ఆయన ఎన్టీఆర్‌కి వీరాభిమాని. తమిళ దర్శకుడు తంగర్ బచ్చన్ తీసిన పల్లికూడమ్ అనే చిత్రంలో అద్భుతంగా చేశారు. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి గారి మర్యాదరామన్న చిత్రంలో ప్రధాన పాత్ర అయిన రామినీడు పాత్ర పొషించి అందరి ప్రశంసలను పొందారు. చాలా రోజుల తర్వాత తలుగు వెండితెరకి అచ్చ తెలుగు ప్రతినాయకుడు దొరికాడని ప్రేక్షకులు సంబరపడుతున్నారు.
 
 
[[వర్గం:తెలుగు సినిమా నటులు]]
[[వర్గం:కృష్ణా జిల్లా ప్రముఖులు]]
"https://te.wikipedia.org/wiki/వెల్లంకి_నాగినీడు" నుండి వెలికితీశారు