రాఘవేంద్రస్వామి: కూర్పుల మధ్య తేడాలు

చి Bot: Migrating 5 interwiki links, now provided by Wikidata on d:q3537994 (translate me)
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''శ్రీ గురు రాఘవేంద్ర స్వామి''' (ఆంగ్లం : '''Sri Guru Raghavendra Swamy'''1595-1671), ([[కన్నడహిందూ భాష]]మత :ద్వైత ಶ್ರೀసిద్ధాంతానికి ಗುರುసంబంధించిన ರಾಘವೇಂದ್ರ ಸ್ವಾಮಿ ) (1595-1671), హిందూ మతములోఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడుజీవించారు. ఇతను [[వైష్ణవం|వైష్ణవాన్ని]] (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించాడుఅనునయించారు, మరియు [[మధ్వాచార్యులు]] బోధించిన [[ద్వైతం|ద్వైతాన్ని]] అవలంబించాడుఅవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని [[ప్రహ్లాదుడు|ప్రహ్లాదుడి]] అవతారంగా భావిస్తారు.
తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు.
 
ఇతను శ్రీమూల [[రాముడు|రాముడి]] మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తుడు. ఇతను [[:en:Panchamukhi|పంచముఖి]]లో తపస్సు చేసాడు, ఇచ్చట హనుమంతుణ్ణి దర్శించాడు.
[[మంత్రాలయం]] లో తన మఠాన్ని స్థాపించాడు, మరియు ఇక్కడే సమాధి అయ్యాడు. వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు.
 
==జీవితం==
రాఘవేంద్రస్వామి వెంకణ్నభట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ్ణభట్టు మరియు గోపికాంబ అనే కన్నడ బ్రాహ్మణ దంపతికి రెండవ సంతానంగా 1595లో జన్మించారు. జన్మ సంవస్తరం 1598 లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలున్నాయి. వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు.
తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక, వేంకటనాథుడ్ని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి, ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినపుడు సరస్వతీబాయితో వీరికి వివాహమయింది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది.
శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనతికాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి, అన్ని వాదోపవదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత మరియు వైదికశాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టాడు.
రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికుడు కూడా..
గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణభారతదేశమంతా విజయం చ్యటానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన ఇష్యబృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు.
1671 లో తన శిష్యబృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి పొందారు.
 
[[దస్త్రం:Mantralayam1.jpg|thumb|right|250px|మంత్రాలయ ప్రవేశ ద్వారం]]
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రాఘవేంద్రస్వామి" నుండి వెలికితీశారు