గుంటూరు శేషేంద్ర శర్మ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త మూలం జత చేయబడింది
కొత్త మూలం జత చేయబడింది
పంక్తి 16:
| mother = అమ్మాయమ్మ
}}
జన బాహుళ్యంలో '''శేషేంద్ర''' గా సుపరిచుతులైన '''గుంటూరు శేషేంద్రశర్మ,''' ప్రముఖ తెలుగు కవి, విమర్శకుడు, సాహితీవేత్త. [[కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు]] గ్రహీత. ఆధునిక సాహిత్యంపై తనదైన ముద్ర వేసిన గుంటూరు శేషేంద్ర శర్మ 30కి పైగా రచనలు చేసారు.ఈయన రచనలు అంతర్జాతీయ ఖ్యాతి గాంచాయి.<ref>http://seshendrasharma.weebly.com/</ref> "నా దేశం-నా ప్రజలు" 2004 నోబెల్ సాహిత్య పురస్కారానికి నామినేట్ అయ్యింది.