కాకతీయుల కళాపోషణ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
 
==రామప్పగుడిలో రమణీయ నృత్యాలు==
శిల్పకళా విశిష్టతతో నిర్మితమైన రామప్ప గుడి [[వరంగల్ జిల్లా]] [[ములుగు]] తాలూకాలో వుంది. ఇది [[వరంగల్లు]] కు నలబై మైళ్ళ దూరంలో వుంది. ఈ గుడిని 1162 లో రుద్రసేనాని అనే రెడ్డి సామంతు కట్టించాడు. రామప్పగుడిరామప్ప గుడి ఆలయ నిర్మాణంలోని చిత్ర కౌశలం, శిల్ప నైపుణ్యం వర్ణిచనలవివర్ణిచ నలవి కానివి. ఈ కాకతీయ శిల్ప చాతుర్యమంతా, ఇన్నేళ్ళు గడిచినా, ఈ నాటికి చూఫరులకు అమితానందాన్ని కలిగిస్తూంది. భరత నాట్య శాస్త్రమంతా మూర్తీ భవించి, స్థంబాలమీదా, కప్పులమీదా, కనబడుతుంది. రామప్ప గుడిలోని విగ్రహాలు, స్థంబాలపై ఉన్న శిల్పాలు ముఖ్యంగా దేవాలయ మంటపంపై కోణాల్లో నాలుగు పక్కలా పెద్ద నల్లారాతి నాట్య కత్తెల విగ్రహాలు అతి సుందరమైనవి. ఆ విగ్రహాల సొమ్ముల అలంకరణాలు, వాటి త్రిభంగీ నాట్య భంగిమలూ శిల్పకారుల్నే సమ్మోహితుల్ని చేస్తున్నాయి. దేవాలయం లోని స్థంబాలపై నాట్య భంగిమలు మృదంగాది వాద్యముల వారి రేఖలు చిత్రించబడి వున్నాయి. జాయన సేనాని రచించిన [[నృత్తరత్నావళి]]లో ఉదాహరించిన నాట్యశిల్పమంతానాట్యశిల్ప మంతా రామప్ప గుడిలో తొణికిసలాడుతూతొణికిస లాడుతూ వుంది.
 
==ముద్దుగుమ్మల మద్దెల ధ్వనులు==
"https://te.wikipedia.org/wiki/కాకతీయుల_కళాపోషణ" నుండి వెలికితీశారు