ముక్తినాథ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
భారతీయ సంస్కృతిలో హిందూమత పురాణలలో దక్షయఙం మరియు సతీదేవి దహనం గురించి విస్తారంగా ప్రస్తావించబడింది. సతీదేవి దేహత్యాగం పలు శక్తిపీఠాల స్థాపనకు దారితీసింది. శక్తి ఆరాధనకు ఈ శక్తిపీఠాలు తగినంత బలం చేకూరుస్తున్నాయి. పురాణాలలో దక్షయఙం గురించిన వివరణ విస్తారంగా కనిపిస్తుంది. శైవంలో ఇది అతిముఖ్యమైన సంఘటన. సతీదేవి దేహత్యాగం ఫలితంగా పార్వతీ జననం సంభవించింది. శివుడు గృహస్థుగా మారడం గణపతి మరియు సుబ్రహ్మణంలు ఆవిర్భవించడానికి దారితీసింది. శక్తి ఆరాధనకు శక్తిపీఠాలు మూలస్థానాలు. శక్తి పీఠాలు మహాశివుడు సతీదేవి దేహాన్ని భుజానవేసుకుని దుఃఖిస్తూ ఆర్యావర్తంలో సంచరించ సాగాడు. సమయంలో ఇంద్రాది దేవతలు బ్రహదేవుడితో కలిసి మహావిష్ణువును ఈ దిగ్భ్రాంతి నుండి మహాశివుని వెలుపలికి తీసుకురమ్మని వేడుకున్నారు.మహాశివుని ఆ దిగ్భ్రాంతి నుండి వెలుపలికి తీసుకురావడానికి సతీదేవి దేహన్ని మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో ముక్కలు చేసాడు. సతీదేవి దేహం పడిన ప్రదేశాలన్ని 51 శక్తిపీఠాలు అయ్యాయి. .
 
== పురాణం ==
==Legend==
టిబెట్ బుద్ధిజం స్థాపకుడైన పద్మసంభవ ( గురురింపోచ్) టిబెట్‌కు వెళ్ళే సమయంలో ఈ ప్రదేశానికి చేరుకుని ద్యానం చేసాడని బుద్ధసంప్రదాయకులు భవిస్తున్నారు. ఈ ఆలయాన్ని హిందూపురాణాలు కూడా పలుమార్లు ప్రస్థావించాయి. విష్ణుపురాణంలో గండకీ నదీ మహాత్యంలో ముక్తినాథ్ గురించి శ్లాఘించబడింది.
 
"https://te.wikipedia.org/wiki/ముక్తినాథ్" నుండి వెలికితీశారు