పెరుగు శివారెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 60:
రాష్ట్రంలో నేత్రవైద్య రంగానికి అసమాన సేవలందించిన ఈయన 2005 ఆగష్టు లొ పార్కిన్‌సన్స్ వ్యాధికి గురయ్యారు. [[సెప్టెంబరు 6]] వ తేదీన మంగళవారం నాడు గుండెపోటుతో మరణించారు. 85 సంవత్సరములు జీవించి, భవిష్యత్తరాలకు స్ఫూర్తిదాతగా నిలిచిన డాక్టర్ శివారెడ్డి తెలుగు వారికి గర్వకారకులు, చిరస్మరణీయులు.
==సూచికలు==
{{మూలాలజాబితా}}
{{మూలాల జాబితా}}
 
== మూలాలు==
* [[సెప్టెంబర్ 7]],[[2005]] నాటి [[ఈనాడు]] లో ప్రచురితమైన వార్తాకథనం ఆధారంగా.
 
"https://te.wikipedia.org/wiki/పెరుగు_శివారెడ్డి" నుండి వెలికితీశారు