అబ్బిరాజుపాలెం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
B.K.Viswanadh (చర్చ | రచనలు) |
||
పంక్తి 3:
[[గోదావరి]] తీర ప్రాంతమైన ఒక మంచి ఆరోగ్యకరమైన పల్లెటూరు. జనాభా సుమారు 10,000 వరకూ ఉంటారు. ప్రజల ప్రధానమైన జీవనాధారం వరి పంట. చెరకు కూడా విస్తారంగా పండిస్తారు.
==వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం==
ఊరిలో గల ముఖ్యమైన దేవాలయాలు- వెంకటేశ్వర దేవాలయం మరియూ శివాలయం. మరియూ దుర్గాలయం. ఈమధ్య శివాలయం అభివృద్ది పరచబడింది. మరియూ శివాలయం ప్రక్కన గల ఖాళీ ప్రదేశంలో 25 అడుగుల సుందర ఆంజనేయ స్వామి వారి విగ్రహం గలదు. [[గోదావరి]] తీరమును ఆనుకొని నిర్మించుటచే ఇక్కడి వెంకటేశ్వరాలయమునకు సుదూరప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు.ఈ దేవాలయమును దక్షణ కాశీ అని పిలుస్తుంటారు.
==ఇతర విశేషాలు==
అదే దేవాలయమునకు కొద్ది దూరములో [[తాటి పాక]], [[పొదలాడ (రాజోలు)]]. వెళ్ళేందుకు రేవు కలదు.ఇక్కడి నుండి పడవల ద్వారా ప్రతి రోజూ చలామంది తాటిపాకకు మరియు పొదలాడ.ప్రయాణిస్తూ ఉంటారు. ఇక్కడ తరచు వరదలు మమూలుగా వస్తూ ఉంటాయి. దానివలన గ్రామాభివృద్ది చాలా తక్కువ. ఎందరో రాకపోకలు సాగించే రేవులో సైతం సరి అయిన సౌకర్యాలు లేవు.
|