'''మహర్షి ధొండొ కేశవ కార్వేకర్వే''' ([[ఏప్రిల్ 18]], [[1858]] - [[నవంబర్ 9]], [[1962]]) తన జీవితాంతము మహిళా ఉద్ధరణకై పాటుపడినాడు. ఈయన మహిళలకై ఒక కళాశాల ప్రారంభించాడు. [[భారత దేశము]]లో ప్రప్రధమప్రప్రథమ మహిళా విశ్వవిద్యాలయమైన [[ఎస్.ఎన్.డీ.టి మహిళా విశ్వవిద్యాలయము]]ను [[1916]] లో [[ముంబై]]లో స్థాపించాడు. [[1958]] లో ఈయననుఈయన్ను భారత ప్రభుత్వ అత్యున్నత పౌర పురస్కారమైన [[భారత రత్న]]తో సత్కరించారు. అభిమానులు ఈయన్ను అన్నా లేదా అన్నాసాహెబ్ అని పిలిచేవారు.
== తొలిఆరంభ జీవితం ==
కార్వేకర్వే [[మహారాష్ట్ర]]లోని [[రత్నగిరి]] జిల్లా, [[ఖేడ్]] తాలూకాకు చెందిన [[షేరావళి]]లో [[ఏప్రిల్ 18]], [[1858]]న ఒక చిత్పవన్ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు. ఈయన స్వస్థలం కొంకణ్ ప్రాంతములోనిప్రాంతంలోని మురుద్ (రత్నగిరి జిల్లా). ఈయన తండ్రి పేరు కేశవ్ బాపున్న కార్వేకర్వే.
కార్వేకర్వే ముంబాయిలోని విల్సన్ కళాశాలలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశాడు.
<ref name=VikramKarveNotes>{{
cite web
పంక్తి 12:
|accessdate=2006-08-01
}}</ref>
ఆ తరువాత [[ఎల్ఫిన్స్టోన్ కళాశాల]] నుండి గణిత శాస్త్రములో బి.ఎ. పట్టా పొందాడు.
<ref name=SundryNotes>{{
cite web
పంక్తి 19:
}}</ref>.
కార్వేకుకర్వేకు 14 యేళ్ళ వయసులో 8 సంవత్సరాల బాలిక అయిన రాధాబాయినిచ్చి పెళ్ళిచేశారు. కానీ వైవాహిక జీవితము 20యేళ్ళు20 యేళ్ళు నిండిన తర్వాతనే ప్రారంభించాడు. రాధాబాయి చిన్నవయసులోనే 1891లో మరణించింది. మొదటి వివాహములోవివాహంలో కార్వేకుకర్వేకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ రోజుల్లో సమాజంలో వితంతువుల కష్టాలు చూసి, వితంతు పునర్వివావాహాల గురించి ఆలోచించాడు. 1893లో 8వ యేటనే వితంతువైన 23యేళ్ళ గోదూబాయిగోదూబాయిని కార్వేనుకర్వే వివాహమాడి సాంప్రాదాయసాంప్రదాయక మహారాష్ట్ర సమాజములోసమాజంలో ఒక ఉదాహరణగా నిలిచాడు.<ref name=secondmarriage>{{
cite web
పంక్తి 36:
.
కార్వేకర్వే [[1962]] [[నవంబర్ 9]] న [[పూణే]] లో మరణించాడు.