చార్ధామ్: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
చి →చరిత్ర |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
{{location map+|India|float=right|width=270|caption=చార్ ధామ్|places=
{{location map~|India|label=[[
{{location map~|India|label=[[ద్వారక]]|position=right|lat=22.23|long=68.97}}
{{location map~|India|label=[[పూరీ]]|position=left|lat=19.81|long=85.83}}
పంక్తి 6:
}}
{{Char Dham}}
భారతదేశంలోని నాలుగు సుప్రసిద్ద హిందూ పుణ్యక్షేత్రాలైన [[బద్రీనాథ్]], [[ద్వారక]],[[పూరీ]] మరియు [[రామేశ్వరం]] లను కలిపి '''చార్ ధామ్ ''' గా వ్యవహరిస్తారు. ఆదిశంకరాచార్యులచే
==చరిత్ర==
మూలాధారాలు లేనప్పటికీ భారతదేశంలో హిందూమత వ్యాప్తికి విస్తృతంగా కృషిచేసిన [[m:en:Shankaracharya|ఆది శంకరాచార్య]] ఈ నాలుగు పుణ్యక్షేత్రాలకు చార్ధాం హోదాను ఆపాదించాడు. ఈ నాలుగు ఆలయాలు భారతదేశం యొక్క నాలుగు వైపులా ఏర్పడటం గమనార్హం. ఉత్తరాన బద్రీనాథ్ ఆలయం, తూర్పున పూరీ లోని జగన్నాథ ఆలయం, పశ్చిమాన ద్వారక లోని ద్వారకాధీశ ఆలయం మరియు దక్షిణాన రామేశ్వరం లో రామనాథస్వామి ఆలయం స్థాపితమై ఉన్నాయి. సిద్ధాంతపరంగా ఈ దేవాలయాలు శైవమతానికి మరియు వైష్ణవ శాఖలకు మధ్య విభజించబడి ఉన్నప్పటికీ, చార్ ధామ్ తీర్థయాత్ర ఒక హిందూ మతం వ్యవహారంగా భావింపబడుతుంది. 20వ శతాబ్ద మధ్యకాలం నుండి హిమాలయా పర్వత సానువులలో ఉన్న [[బద్రీనాథ్]], [[కేదార్నాథ్]], [[గంగోత్రి]] మరియు [[యమునోత్రి]] ఆలయాలను కలిపి ఛోటా చార్ధామ్ గా వ్యవహరిస్తున్నారు. ఈ యాత్ర ద్వారా [[ఉత్తరాఖండ్]] పర్యాటకం అత్యధికంగా లాభపడుతున్నందున ఆ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ యాత్రను బాగా ప్రోత్సహిస్తున్నది.
|