మంత్రాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చి .
పంక్తి 11:
'''మంత్రాలయము''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[కర్నూలు]] జిల్లాకు చెందిన ఒక మండలము, పట్టణము.
 
[[ద్వైతము|మధ్వాచార్యుల]] పరంపరలో ధృవనక్షత్ర సమానమైన [[రాఘవేంద్రస్వామి]]వారి పుణ్యక్షేత్రం మంత్రాలయం [[తుంగభద్రా]] నదీతీరంలో ఉన్నది. ఇది రాఘవేంద్రస్వామి యొక్క అతి ప్రసిద్దమైన పుణ్యక్షేత్రం.ఇది [[కర్నూలు]] నుండి 100కి.మీ దూర౦లోదూరంలో ఉన్నది. ఇక్కడకు దగ్గరలో [[ప౦చముఖిపంచముఖి]] ఆంజనేయుని ఆలయం కలదు. ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది. ఇక్కడ వివిథ కులస్తుల ఉచిత సత్రములు కలవు. ఇక్కడ గురువారం ప్రత్యకత. ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరిని దీవిస్తూ సందడి చేస్తుంది.
 
[[అక్టోబరు 2]], [[2009]]న [[తుంగభద్ర నది]] ఉప్పొంగి రావడంతో మంత్రాలయం దేవస్థానంతో పాటు పట్టణంలోని 80% జనావాసాలు నీటమునిగాయి. వేలాదిమంది ప్రజలు, దర్శనానిని వచ్చిన భక్తులు వరదనీటిలో చిక్కుకున్నారు.<ref>ఈనాడు దినపత్రిక, తేది 03-10-2009</ref>
పంక్తి 40:
{{మూలాలజాబితా}}
 
 
== గమనించవలసిన విషయము==
ఈగ్రామములొనికొన్తభాగము (స్వామివారిబ్రున్దావనముతొసహ) కర్నాటక రాస్త్రములొఉన్నట్లుఅభిప్రాయము,
[[ఫైలు:Mantralaya map.PNG|right|thumb|300pxగూగల్ మ్యాపులొ మంత్రాలయము]]
 
"https://te.wikipedia.org/wiki/మంత్రాలయం" నుండి వెలికితీశారు